Category ముఖ్యాంశాలు

ఎన్నికల్లో బిజెపి డకౌట్‌..‌కాంగ్రెస్‌ ‌రనౌట్‌

‌బిఆర్‌ఎస్‌ ‌సెంచరీతో విజయం సాధిస్తుంది దిమ్మతిరిగేలా బిఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో రాబోతుంది మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీష్‌ ‌రావు మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీష్‌ ‌రావు వివిధ అభివృద్ధి పనులకు…

కామారెడ్డిలో కెసిఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి

నిర్ణయం వెనక బలమైన కారణం.. కెసిఆర్‌ ‌ప్రకటనతో విపక్షాల గుండెల్లో రైళ్లు: మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌పై పోటీ అంటే…

కాంగ్రెస్‌, ‌బిజెపిల మాటలు నమ్మకండి

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి బంగారు తెలంగాణ కెసిఆర్‌కే సాధ్యం జహీరాబాద్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండని, కాంగ్రెస్‌ను•, భారతీయ జనతా పార్టీ కల్లబొల్లి మాటలు రమ్మి మోసపోకండని రాష్ట్ర…

కామారెడ్డితో అనుబంధంతోనే కెసిఆర్‌ ‌పోటీ

మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి రేవంత్‌ ‌గెలిచాక బిజెపిలోకి జంప్‌ ‌ఖాయం కాంగ్రెస్‌ ‌గ్యారెంటీలను ప్రజలు నమ్మరు కామారెడ్డి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్‌ అవుతాడని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కెసిఆర్‌ ఇక్కడ పోటీకి దిగారని అన్నారు.…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా బిఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్ర

హంగ్‌ ‌వొస్తుందని బిఎల్‌ ‌సంతోష్‌ ‌చెప్పడాన్ని బట్టి ఆ రెండు ఒక్కటే అని స్పష్టమయింది ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా దేశంలో పాలన క్రైస్తవ హక్కుల సమావేశలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న సీనియర్‌ ‌పార్టీ నేతలు చిదంబరం, థాక్రే తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌పేద ప్రజల సంక్షేమం కోసం…

ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వం

టీపీజేఏసీ కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌పదేళ్లలో  ప్రజల ఆకాంక్షలను కాలరాసిన ప్రభుత్వాలు నిరంకుశ పాలనను ఓడించడానికి ప్రజలు సమాయత్తం కావాలి తెలంగాణ పీపుల్స్ ‌జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ నేతలు పిలుపు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 07 : ‌కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదని ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌విమర్శించారు. శనివారం ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు-పౌర…

మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గింపు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్స్, అక్టోబర్‌ 7 : ‌మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ ‌నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. ప్యాకేజ్‌డ్‌ ‌మిల్లెట్ల పిండిపై 5 శాతం, లూజుగా విక్రయిస్తే జిఎస్‌టి వర్తించదని ఆమె తెలిపారు. ఇంతకుముందు దీనిపై 18 శాతం జిఎస్‌టి ఉండేది. కనీసం 70 శౄతం మిల్లెట్లతో…

సీఎం కేసీఆర్‌ ‌ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌

‌కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చన్న మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ ఆయనకు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ ‌వొచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్‌ ‌ఫీవర్‌, ఇప్పుడు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే…

సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీమ్‌ ‌సూపర్‌

పిల్లల పౌష్టికాహారం కోసమే అల్పాహారం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వెస్ట్ ‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీమ్‌ ‌సూపర్‌ అని…