Category ముఖ్యాంశాలు

ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం…

షాద్‌ నగర్‌ ప్రజా తంత్ర అక్టోబర్‌ 09:రూ. 50 కోట్లతో జహంగీర్‌ పీర్‌ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ. 5 కోట్లతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతారని…

నగర దాహార్తిని తీరుస్తున్న మిషన్‌ ‌భగీరథ పథకం

ఓఆర్‌ఆర్‌ ‌పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడిపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09 : ‌హైదరాబాద్‌ ‌మహా నగరం నలు దిక్కులా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్‌ ‌భగీరథ ఓఆర్‌ఆర్‌ ‌పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మిషన్‌ ‌భగీరథ…

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

‌మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛ జలాలు అమీన్‌ ‌పూర్‌ ‌నీటి కష్టాలకు ఇక చెల్లు ఒకే రోజు 6 మిలియన్‌ ‌లీటర్ల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్ల ప్రారంభం.. చక్రపురి కాలనీలో ఐదు కోట్లతో నూతన 33/11కెవి సబ్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణ పనులకు శంకుస్థాపన.. అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌ ‌వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో…

పెరిగిపోతున్న పెడ ధోరణులు

‘‘‌కేంద్రం నుండి రాష్ట్రాలదాకా అన్ని ప్రభుత్వాలు అధికారం కోసం, వోట్ల కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అనవసర వరాలు ప్రకటిస్తూ వారిని సోమరులుగా చేయడం ఇప్పుడు కనిపిస్తున్న పెడధోరణులతో ప్రముఖమైనది సంక్షేమాలు అవసరమే. కాని సమాజ భవిష్యత్తును నాశనంచేసే అనవసర సంక్షేమాలు అవసరం లేదు. కాని ఆ విషయాన్ని, అధికారాన్ని కోరుకునే ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోవడంలేదు.…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 9 : ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌,…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్ ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను…

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్

  ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్ – తీపి కబురు అందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ – నూత‌న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమ‌లుకు ఆదేశాలు – ఉద్యోగులు, పెన్షనర్ల‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్రయోజనం – నిర్వ‌హ‌ణ‌కు సీఎస్ నేతృత్వంలో బోర్డు – స‌భ్యులుగా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లు – జిఓ…

10‌న తెలంగాణకు అమిత్‌ ‌షా

క్యాడర్‌లో జోష్‌ ‌నింపుతున్న బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలతో బిజీబిజీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7: ‌తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస పర్యటనలతో బీజేపీ క్యాడర్‌లో జోష్‌ ‌నింపుతున్నారు అగ్రనేతలు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న అమిత్‌ ‌షా.. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా…

నేడు బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ

మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ నేడు హైదరాబాద్‌, ‌బాగ్‌ ‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ ‌హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు మానవ హక్కుల వేదిక శనివారం విడుదల…