ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం…

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 09:రూ. 50 కోట్లతో జహంగీర్ పీర్ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ. 5 కోట్లతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతారని…








