Category ముఖ్యాంశాలు

ఆ ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే

– కడియం, దానంలకు క్లీన్‌చిట్ – వారు పార్టీ మారినట్లు ఆధారాల్లేవు – తుది తీర్పు వెలువరించిన స్పీకర్ ప్రసాదరావు – తీర్పును స్వాగతించిన దానం, కడియం – రేపు సుప్రీంలో కేసు తుది విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును స్పీకర్ మొత్తంగా కొట్టివేశారు. తాజాగా ఖైరతాబాద్…

గ్రామీణాభివృద్ధి, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం

– మంత్రులు భట్టి, సీతక్కల ఆధ్వర్యంలో ప్రీ-బడ్జెట్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కోట్లాది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కలు పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు,…

హామీలకు చట్టబద్ధత కోసం నిలదీస్తాం

– అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం – అసెంబ్లీలో కమిటీలు కూడా లేవు – కాంగ్రెస్‌ది బుల్డోజర్ టాక్టిక్స్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కాంగ్రెస్‌కు ఇప్పటికే సగం పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

– టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి – అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10: రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీల‌న్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ…

మిలియన్‌ ‌మార్చ్‌కు 15 ఏళ్లు

– ఉద్యమ ప్రస్తానంలో కీలక ఘట్టం :  కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 10: స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్‌ ‌తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని…

హైదరాబాద్ చేరుకున్న కొత్త గవర్నర్

– శివప్రతాప్ శుక్లాకు సీఎం స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తెలంగాణకు కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఇతర…

మమ్మల్ని విశ్వసించండి.. ఆ భావజాలాన్ని వదలబోం

– మాజీ మావోయిస్టు తక్కెళ్ళపల్లి కాళోజి జంక్షన్/హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : ప్రజలు తమను విశ్వసించాలని పాత భావజాలంలోనే నిబద్ధతగా నిమగ్నతగా ప్రజల కోసం పని చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అన్నారు. హనుమకొండ మండలం బట్టుపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్…

ఖ‌మ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి

– భూదాన్ భూముల నిర్వాసితుల‌తో క‌విత నిర‌స‌న‌ – బాధితుల‌కు అండ‌గా వుంటాన‌ని హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 9 : భూదాన్‌ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్‌పీ అధినేత…

రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభకు ఏకగ్రీవం

– ధ్రువీకరణ పత్రాలు అందజేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ ‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున వేం నరేంద‌ర్ రెడ్డి, అభిషేక్‌ ‌మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.…