రాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేద్దాం ..!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీ.ఎం. రేవంత్ రెడ్డి ఫోన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు ఫోన్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండిరగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో…








