Category ముఖ్యాంశాలు

భద్రాద్రికి ముక్కోటి శోభ

నేటి నుండి జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు 22వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం, తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు  భద్రాద్రి  సర్వాంగ సుందరంగ  ముస్తాబయ్యింది.  ఇందులో భాగంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా…

వోటమి తట్టుకోలేక వివాదం

బిఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : సుమారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి 5 లక్షల రూపాయల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బిఆర్‌ఎస్‌ మంత్రులు మూడు దినాలల్లనే…

‘డ్రగ్స్‌’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి…

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ రాజీనామా

ఇంకా ఆమోదించని గవర్నర్‌ తమిళిసై కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్‌ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను…

దయచేసి హాస్పిటల్‌కి ఎవరూ రావొద్దు

వీడియో సందేశం విడుదల చేసిన మాజీ సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : తనను పరామర్శించేందుకు, చూసేందుకు అభిమానులు, పార్టీ నేతలు యశోద హాస్పిటల్‌కి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన వీడియో వీడియో…

పలువురు ఐపిఎస్‌లకు స్థానచలనం

హైదరాబాద్‌ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబరాబాద్‌ సిపిగా అవినాశ్‌ మహంతి రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు నార్కొటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర, చౌహాన్‌లకు ఆదేశం డిజిపి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తేసిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : రాష్ట్రంలో పలువురు ఐపిఎలస్‌ల…

తెలంగాణ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

13న నామినేషన్లకు గడువు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేసన్‌ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు…

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది

ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల  శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు -ప్రజాదర్బార్‌ లో వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్‌, సెల్‌ ఫోన్‌ నంబర్‌, వివరాలు రాయాలని సూచించిన మంత్రి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో సోమవారం…

వరుస సవిూక్షలతో సిఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: వరుస సవిూక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం…