Category ముఖ్యాంశాలు

యువత కోసం బీజేపీ ఏం చేసింది..? చేసిందేం లేదు… చేసేదేం లేదు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూలై 19: బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిందేమి లేదని, బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుడే తప్పా యువత కోసం చేసింది సున్నా అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.…

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ ‌రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్‌ ‌వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

మళ్ళీ పెరుగుతున్న  వరద –  5అడుగులు పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది.…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18 : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద లారీ-ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందిన వివరాల్లోకి వెళితే మద్నూరు నుంచి బిచ్కుంద వైపు జాతీయ రహదారిపై…

చురుకుగా వరంగల్‌ ‌నూతన హాస్పిటల్‌ ‌నిర్మాణం పనులు

మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సహచరులతో కలిసి పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌పనులను, నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తన మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు. పనులను…

రూపాలు మార్చారు…పూజలు శాస్రోక్తంగా లేవు

గర్భాలయంలో కూడా పూజలు సక్రమంగా లేవు మీ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ ‌బోనాల పండుగ రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు…

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి వోటు వేసిన మంత్రి కెటిఆర్‌ ‌వరంగల్‌ ‌నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి వోటేసిన సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో మాక్‌ ‌పోలింగ్‌ ‌పొరపాటున యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు వోటు వేసిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క పార్లమెంట్‌లో వోటేసిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు పార్లమెంట్‌ ‌భవనంలో వోటేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపిలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

ప్రతి జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులను స్క్రీన్‌ ‌చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఎంబీబీఎస్‌, ‌పీజీ సీట్లను పెద్ద…

వరద ప్రాంతాల్లో నేడు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ ‌సర్వే

గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ‌ద్వారా పరిశీలన భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో నేడు ఏరియల్‌ ‌సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం సిఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం…