Category ముఖ్యాంశాలు

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో అడ్డగోలుగా అప్పులు

తెచ్చిన అప్పులతో ఇష్టారీతిగా ఖర్చులు ఆదాయవనరులు చూపి సంస్థలను మోసగించారు ఆర్‌బిఐ, కాగ్‌ నివేదికలే సాక్ష్యం కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం కెసిఆర్‌ కుటుంబం గుప్పిట్లో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సిఎం రేవంత్‌ అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక సిఎం రేవంత్‌, హరీష్‌ రావుల మధ్య…

కొరోనా కొత్త వెరియంట్‌ విస్తరించకుండా జాగ్రత్తలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్రంలో కొరోనా కొత్త వెరియంట్‌ జీఎన్‌-1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి రాజనర్సింహ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడిరచారు. బుధవారం కేంద్ర మంత్రి మంసుఖ్‌ మండవీయ అధ్యక్షతన అన్ని…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన…

దిల్లీకి సిఎం రేవంత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియా…

అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌ హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి…

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్‌  జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జన సందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో…

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49 మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని నిలదీసిన సభ్యులు మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌కడ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంత మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.…

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా..

హావిూలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఎన్నికల హావిూల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా..అంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎద్దేవా…

న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఈ సందర్భంగా…