Category ముఖ్యాంశాలు

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ ‌స్మోక్‌ ‌వెదజల్లడం దేశవ్యాప్తంగా…

విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ ఎంక్వైరీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : విద్యుత్‌ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని..ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్‌ ఒప్పందంపై ఓ అధికారి…

తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి •వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు •కొరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 21 :  ‌తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబ యట తిరగకూడదని వైద్య నిపుణులు సూచి స్తున్నారు.జాగ్రత్తలు…

ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే

*అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014…

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు

కాంగ్రెస్‌ ఎంపిల భేటీలో ఎంపీల సస్పెన్షన్‌పై సోనియాగాంధీ మండిపాటు సస్పెన్షన్‌పై పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద  విపక్ష ఎంపీల నిరసన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అని రాసి ఉన్న…

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు

పోచంపల్లిలో చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మకాలకు ప్రచారం కల్పించాలి…రాష్ట్రపతికి చేనేత కార్మికుల విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందని, పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిదికి రాష్ట్రానికి…

ఆర్థిక ప్రగతిపై బీఆర్‌ఎస్‌ ఆస్తుల జాబితా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంప్రయత్నానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడిరచింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్‌…

తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం

వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుంది ప్రజలు, ప్రగతి అనే కోణం లేదు…గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి శ్వేతపత్రంపై మాజీ మంత్రి  హరీష్‌ రావు మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా..తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీష్‌ రావు…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం

రాష్ట్ర మొత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎఎమ్‌ రుణాలు రూ.3,89,673 ఎస్‌పివీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ప్రభుత్వమే చెల్లించే ఎస్‌పీవీల రుణాలు రూ.1,85,029 బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం…