Category ముఖ్యాంశాలు

వరుస సవిూక్షలతో సిఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: వరుస సవిూక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం…

మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం

ఇక బిఆర్‌ఎస్‌కు రెస్ట్‌ తప్పదని ఎద్దేవా హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం…

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్‌ అన్ని  రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…

మరో ఎన్నికకు సిద్ధమవుతున్న తెలంగాణ

ప్రచారానికి మళ్ళీ రాహుల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు…12 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధ్దమవుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిన డిసెంబర్‌ 3 ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు కావస్తుండగా, మరో కీలక ఎన్నికలకు రాజకీయ పార్టీల అనుబంధ, ఇతర కార్మిక సంఘాలు  సిద్ధ్దమవుతున్నాయి.…

మేడిగడ్డలో తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం పారదర్శకంగా ప్రాజెక్టుల వివరాలు ఉండాలి జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11:  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ కుంగుబాటు, డిజైన్‌ లోపం తదితర అంశాలపై ఆరా తీసారు. సోమవారం నాడు…

శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రులు

ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన మీడియాతో మంత్రులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు  స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన…

నమ్మి వోట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను 

పరకాల అభివృద్ధికి కృషి చేస్త   ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి  బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.…

గురువింద గింజలా ప్రవర్తించకండి

  ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్‌     కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు…

మాజీ సీ ఎం కేసీఅర్ ను పరామర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్  వెళ్లిన సీఎం రేవంత్‌ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…