Category ముఖ్యాంశాలు

తెలంగాణ ఎన్నికలు ప్రచారంలో పాటల సందడి..

తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ  సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పార్టీల స్థితిగతులు…

ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని…

ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలి .. !

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌కు ఆకర్శితులై తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆత్మలు గత పదేళ్లుగా ఘోషిస్తున్నాయి. బతికున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా యాతన పడుతున్నారు. సిఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరవాత ఒక్కో రంగంపై సవిూక్షిస్తూ సాగుతున్న తీరువల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలు,…

సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం రాష్ట్రానికి మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

ఓటమితో పార్టీ కార్యకర్తలు కుంగిపోవొద్దు

పంచాయితీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం ముందంతా మంచి కాలం మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ఓడిపోయామని కుంగిపోవద్దు..వొచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా…

పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఆందోళనకరం

ఏకంగా రూ.56 వేల కోట్ల నష్టం 12 శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో సవిూక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల…

కౌలురైతులను ఎలా గుర్తిస్తారో అని చూశా

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో..పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా..అంటూ ‘ఎక్స్‌’ వేదికగా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామా రావు ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని…

ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర

డిజిపికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి కాంగ్రెస్‌ నేతలు  మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్‌ సెక్రెటరీలు కైలాష్‌ నేత, చారుకొండ వెంకటేష్‌, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్‌…