Category ముఖ్యాంశాలు

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో…

కొనసాగుతున్న కోల్ పోల్

  11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…

పారిశ్రామికాభివృద్దికి కట్టుబడి ఉన్నాం

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌…

CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని…

ఉస్మానియాలో మృతి చెందిన వారికి కోవిడ్‌

ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకూ పాజిటివ్‌… పరీక్షల్లో గుర్తించిన వైద్యులు చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కొరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ  మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతుంది.…

నేడు సింగరేణి ఎన్నికలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం/మంచిర్యాల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : రాష్ట్రంలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్త చట్టాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత`2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత`2023, భారతీయ న్యాయ సంహిత`2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం…

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది.…