Category ముఖ్యాంశాలు

స్వాతంత్యం తేవడంలో కాంగ్రెస్‌ది కీలకపాత్ర

కార్యకర్తల కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఆవిష్కరించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వొచ్చామని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లి రాహుల్‌…

దొరల ప్రభుత్వం కాదు…మాది ప్రజల ప్రభుత్వం

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం సంపదను ప్రజలకు అంకితం పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఆరు గ్యారంటీల అమలు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎంఎల్‌ఏలు ఇహీంపట్నం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి…

సంక్షేమ పథకాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్‌ మండలం, రాజాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…

ప్రజల వద్దకే పాలన…

ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు లక్ష కోట్లలో కెసిఆర్‌ నుంచి లక్ష రాబట్టాం అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ…

పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో…