ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం
ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్కు టాటా అంగీకారం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…







