Category ముఖ్యాంశాలు

ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం

ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.…

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువయ్యాయి

8.97 శాతం పెరిగిన నేరాలు డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర వార్షిక నేర నివేదిక 2023ను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు…

ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి చోటు

ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో…

బిజెపిని గెలిపిస్తే 200 ఏళ్లు దేశం వెనక్కి వెళ్తుంది

 ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది  భారత ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడాలి  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు  నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్‌ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష…

పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి

ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం? ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత…