Category ముఖ్యాంశాలు

“గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్..” బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లు – 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA…

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్లు పాల‌నా వ్య‌వ‌స్థ‌కు వెన్నెముక

– ముంద‌స్తు ప్ర‌ణాలిక‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి – వార్షిక క్యాలండ‌ర్‌ను త‌ప్ప‌క పాటించాలి – ఎంపిక‌ల్లో ఎటువంటి సందేహాల‌కు తావుండ‌రాదు – ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌డ‌మే క‌మిష‌న‌ర్ల ల‌క్ష్యం కావాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ‘సిట్‌ ‘ దూకుడు

– ప్రభాకర్‌ ‌రావుపై విచారణ వేగవంతం – ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణలో వేగం పెంచింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌నేతృత్వంలో సిట్‌ ‌విచారణ కొనసాగనుంది. కొత్త…

కాంగ్రెస్‌ చేతగానితనానికి యూరియా యాప్‌ నిదర్శనం

– పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న సర్కార్‌ – కనీస ప్రణాళికా జ్ఞానం లేనందునే యూరియా కష్టాలు – రేవంత్‌ సర్కారుపై కేటీఆర్‌ నిప్పులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్‌ అప్లికేషన్‌ విధానం రైతు వ్యతిరేక విధానాన్ని స్పష్టం చేస్తోందని, యూరియా యాప్‌…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

– పది రోజుల్లో అక్రిడిటేషన్‌ కార్డులపై జీవో – వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలపై తీపి కబురు – టీడబ్ల్యూజేఎఫ్‌ మహాసభలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం – ‘లయోలా’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో…

అబద్ధాల రేవంత్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి

– హామీలు ఎగ్గొట్టి రూ.100 కోట్లతో ఫుట్‌బాల్‌ ఆడతారా? – ఓడతామనే భయంతోే సహకార ఎన్నికలు జరపడం లేదు – రేవంత్‌ రెడ్డి రేసింగ్‌ సీఎం కాదు.. ఫ్లయింగ్‌ సీఎం – మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పంచాయతీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరు..…

41మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి – కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తింపు – రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41మంది మావోయిస్టు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో బెటాలియన్, వివిధ డివిజనల్,…

అట్టహాసంగా 38వ హైద‌రాబాద్ బుక్ ఫెయిర్

–  ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు – అందుబాటులో వివిధ భాష‌ల పుస్త‌కాలు – విద్యార్థుల‌కు ఉచితం – ప్ర‌తిరోజూ వివిధ కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19: పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను శుక్ర‌వారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో సాంస్కృతిక, పర్యాటక శాఖ…