Category ముఖ్యాంశాలు

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు 

– రాహుల్, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్ భేటీ – ఫలితాలపై నివేదికలు అందజేత న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…

గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రండి

– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం – దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ – కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గ‌డిపారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

మున్సిపల్ ఎన్నికల్లో హ‌స్తం హవా!

– కాంగ్రెస్‌కు 68-76 మున్సిపాలిటీలు – బీఆర్ఎస్‌కు 29-36 మున్సిపాలిటీలు – బీజేపీకి 3-5 మున్సిప‌ల్ స్థానాలు – మూడు కార్పొరేష‌న్ల‌లో కింగ్‌మేక‌ర్‌గా ఎంఐఎం – పీపుల్స్ స‌ర్వే అంచ‌నా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధ‌వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70…

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం – జీహెచ్ఎంసీ విభ‌జ‌న అశాస్త్రీయం – ఎన్నిక‌ల వేళ అధికారుల‌ బ‌దిలీలు క‌రెక్టు కాదు – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ…

మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు – డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి…

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అరాచ‌కాలు

– ఓట‌మి భ‌యంతోనే దాడులు – అడుగ‌డుగునా అధికార దుర్వినియోగం -వేధింపుల‌కు, దాడుల‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – హామీల‌ను గాలికొదిలేసారు – రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే – పోలింగ్ అనంత‌రం మీడియాతో కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11:  మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై…

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

– పలుచోట్ల పరస్పర ఘర్షణలు – దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం – సాయంత్రం 5 గంటల సమయానికి 70 శాతం పోలింగ్ – ఓటు వేసిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల 2,569 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్

– జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు – మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామ‌కం – 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ విభజన హైదరాబాద్, ఫిబ్రవరి 11: జలమండలి పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.…

మూసీ ప్రాజెక్టులో కీలక అడుగు

– భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ పక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈమేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్…