Category ముఖ్యాంశాలు

త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి!

– సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న ప్ర‌భుత్వం – ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిల‌బ‌డ‌తాం – రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది – హ‌స్నాబాద్ పార్టీ స‌భ్య‌త్వ స‌ద‌స్సులో హ‌రీష్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి అని అసెంబ్లీలో…

పేదలు సన్న బియ్యం తినాలి

– రైతులు ఆర్థికంగా ఎదగాలి – రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం – లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: రైతాంగాన్ని అదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. బుధ‌వారం  బాబాసాహెబ్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో…

సంక్షేమం లేదు.. అంతా సంక్షోభమే

– దండుపాళ్యం బ్యాచ్‌ ‌రాష్ట్రాన్ని దోచుకుంటోంది – జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా – ‘సర్‌’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే – పాలేరు నియోజకవరన్గ బూత్‌ ‌కార్యకర్తల భేటీలో కేటీఆర్‌  ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌రాష్ట్రంలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.…

బడ్జెటే ‌లేదు.. అంత స్కామ్‌ ‌సాధ్యమా?

– ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ఘాటుగా స్పందించారు.…

గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

– రెండో విడత ఇండ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం – యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హుల ఎంపిక – రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్రంలో ప్రతీ నిరుపేద కుటుంబం గుడిసెల్లో కాక…

తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్

– విద్యా వికాసం కోసమే టీపీఎస్‌లు – ప్రతీ నియోజకవర్గానికో పాఠశాల – దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ మంచాల, ప్రజాతంత్ర, జూన్ 17 : విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించడంలో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్న రేవంత్

– మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాbచందర్ రావు…

పోలవరం ముంపు సమస్యను పరిష్కరిస్తాం

– హరీష్‌రావు లేఖకు పీపీఏ జవాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరిస్తామని బీఆరఎస్ అగ్రనేత టి.హరీష్‌రావుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) హామీ ఇచ్చింది. 2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న…

ఉద్యమకారుల గుర్తింపునకు సంప్రదింపులు

– ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా సలహాలు. సూచనలు స్వీకరణ – ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23 నుండి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. విద్యార్థి…