Category ముఖ్యాంశాలు

నూత‌న‌ గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజులు

– మేడారం మహా జాతర ఏర్పాట్లు ముమ్మరం – సంప్రదాయ గిరిజన పద్దతిలో పూజల నిర్వహణ – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, అధికారులు ములుగు, డిసెంబర్‌ 24: మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. వీరిద్ద‌రి గ్దదెలను సమ్మక్క…

విద్యుత్‌ చట్టంతో రైతులు, పేదలకు నష్టం

– నాలుగు లేబర్‌ కోడ్‌లు తేవడం దుర్మార్గం – ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే ఆరావళి విధ్వంసాన్ని ఆపాలి – ప‌లు అంశాల్లో కేంద్రం తీరుపై రాఘ‌వులు ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకే మోదీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని…

అణగారిన వర్గాలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలి

– క్షయ నియంత్రణకు జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయం – చేనేత రంగానికి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 23: సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్…

‘నీళ్లు- నిజాలు’

– 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు – అసెంబ్లీలో తేల్చుకోనున్న ఇరు పక్షాలు – బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం – ఆధారాలతో సిద్ధమవుతున్న బీఆర్ఎస్                                          …

ప్రపంచవ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలి

– రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ దక్కేందుకు పక్కా ప్రణాళిక – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సత్తుపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సింగరేణి లోకల్‌గా కాదు గ్లోబల్‌గా ఎదగాలని, సింగరేణి జెండా ప్రపంచవ్యాప్తంగా ఎగిరేలా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి…

పాలమూరు పేరుతో మోసం

– పదేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు – రూ.27 వేల కోట్లు ఖర్చు.. ఫలితం సున్నా – పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులే లేవు – రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

నిర్ణీత సమయానికే మేడారం పనులు పూర్తి

– 200 ఏళ్లు నిలిచేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు – డిసెంబర్ 31లోపు కీలక పనులు, జనవరి 5లోపు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 మేడా రం జాతర సందర్భంగా రెండు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని,…

రాష్ట్రానికి పాలసీ కోసమే ‘విజన్‌’ డాక్యుమెంట్‌

– అధికారులు సమన్వయంతో పనిచేయాలి – కార్యదర్శుల పనితీరుపై ప్రతినెలా సీఎస్‌ సమీక్షలు – ప్రతినెలా చీఫ్‌ సెక్రటరీకి నివేదికలు ఇవ్వాలి – సచివాలయ ముఖ్య విభాగాల కార్యదర్ళుల సమావేశలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా వీసీ డా.చక్రపాణి

 ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేడ్కర్  సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యులుగా ఘంటా చక్రపాణి ని నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమ్మత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని…