Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోంది

– అందుకే మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు – భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది – మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని…

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ప్రపంచ నగరాలతో రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు – 2047కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యం – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం…

ఇది చరిత్రాత్మక బడ్జెట్

– పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత – మోదీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు – కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చరిత్రాత్మక బడ్జెట్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర బడ్జెట్‌ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి…

రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష

–  నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే – మేమిచ్చాం, తెచ్చాం అంటున్నారు.. అది రాష్ట్ర ప్రజల సొమ్ము – కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూ.1,33,208 కోట్లు – కేంద్రం తిరిగి ఇచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశానికి అధికంగా ఆదాయం…

ఇండెంట్లు లేవు.. బోర్డు అనుమతులు లేవు

– కృష్ణా నదీ జలాలను అప్పనంగా తీసుకుపోతున్న ఏపీ – జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్న సీఎం – తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది – పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా:హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఇండ్లెంట్లు కానీ బోర్డు అనుమతులు కానీ లేకుండానే ఏపీ కృష్ణా నదీ జలాలను…

ఎవరి ధీమా వారిదే..

– హామీలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ – ఉనికి చాటేందుకు బీజేపీ యత్నం – కాంగ్రెస్-బీఆర్ఎస్ -బీజేపీల మధ్య త్రిముఖ పోటీ                                          (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక…

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోంది

– పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నాం – బాధ్యుల‌ను వ‌దిలిపెట్టం – మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు – పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం – 80 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

మహదేవప్ప మృతికి రేవంత్‌దే బాధ్యత

– ఎన్నికల సంఘం విచారణ జరపాలి – రేవంత్‌ ‌రెండేళ్లుగా ఏమీ చేయకుండా తనపై విమర్శలా? – మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్‌ ‌బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్‌ ‌బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు…

మున్సిపల్‌ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– మూడు వేల అదనపు బలగాలతో బందోబస్తు – పోలింగ్‌ ‌కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ ‌- ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌…