Category ముఖ్యాంశాలు

రేవంత్ పాల‌న‌లో అన్నీ స్కామ్‌లే!

– గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం – రైతుల‌కు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లు విడుద‌ల చేయాలి –  రైతు డిస్క‌మ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరి – ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఆగ‌మాగం – ‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో ఓట్లు గ‌ల్లంతు కాకుండా చూడాలి – అల్గ‌నూరు బీఆర్ఎస్ స‌మావేశంలో…

రుణం విడుదలలో జాప్యం చేయొద్దు

– మెట్రో ఫేజ్-2 విస్తరణకు అనుమతులు త్వరగా ఇప్పించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతోపాటు ఐఆరఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ…

రాష్ట్ర‌ అభివృద్ధిపై ఎవ‌రి పాఠాలూ అవసరం లేదు

– తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి పట్ల మా చిత్తశుద్ధి మాకుంది – హైదరాబాద్‌ ‌మెట్రోకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం – తాము అడ్డుకుంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవు – అన్ని విధాలుగా అనేక  కార్యక్రమాలు చేపట్టాం – రేవంత్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 16: ‌తెలంగాణ అభివృద్ధిపై తమకెవరూ…

విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం

– తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం – అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్య – విద్యార్థులకు విద్య, రవాణా, పోషకాహారం – నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు దిశ దశ మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా సంస్కరణలు…

నిరుద్యోగుల‌పై లాఠీఛార్జ్ అమానుషం

– 20వేల పోలీసు పోస్టులు భ‌ర్తీ చేయాల్సిందే – విద్యార్థులు, జేఏసీ నేత‌ల అక్ర‌మ అరెస్టులను ఖండిస్తున్నాం – అరెస్టు చేసిన‌ వారిని బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16: దిల్‌సుఖ్‌నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన…

మెట్రోను అడ్డుకునే ఖర్మ కిషన్‌రెడ్డికి పట్టలేదు

– సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణను అడ్డుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి కానీ, తమ మంత్రులకు కానీ పట్టలేదన్నారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ మెట్రో…

విత్తనాల నుంచి కొనుగోళ్ళ దాకా..

– సమగ్ర కార్యాచరణకు అధికారులతో ప్రత్యేక కమిటీ – రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ – ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి – ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం – వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రైతులకు విత్తనాల సరఫరా…

భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం

– నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి – వర్షాకాల సన్నద్ధతపై డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, నగర వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.…

ఎస్ఐఆర్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

– టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఎస్ఐఆర్‌ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కనపెడతారని, అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ…