Category ముఖ్యాంశాలు

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష   సమగ్ర నివేదికలతో హాజరు కావాలి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది   భద్రాచలం, ప్రజాతంత్ర మార్చి 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ…

గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 9న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ఆగస్టు7,8తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష నవంబర్‌ 17,18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్ష తేదీలను బుధవారం తెలంగాణ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

మా ప్రభుత్వం జోలికి వొస్తే అంతుచూస్తా

వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా… పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వేసిన…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

విద్యుత్‌ ‌పథకం అమలులో అర్హులకు అన్యాయం

‌రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని ఈ మేరకు మంగళవారం నాడు  తనతో కలిసి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేసిన చర్చలను, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ‌సమావేశంలో వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతికోసమే నాటి ఉద్యమక్‌…

కాంగ్రెస్‌ ‌పార్టీ పై పెరుగుతున్న వ్యతిరేకత..

ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి మహాబూబ్‌ ‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల సమీక్ష సమావేశం లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీఎస్పీ తో పొత్తు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మార్చి05: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను  మూట…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్‌ ఇస్తూ ముందుకు •జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి •పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్‌ ‌నారాయణకి అందజేసిన సీఎం రేవంత్‌ రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్‌ ‌పవర్‌ అం‌టే జర్నలిస్టులు మోర్‌ ‌ఫ్రీడమ్‌ అం‌టారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి…

యువతను ఎదగనివ్వని కుటుంబ పార్టీలు

వారికి విదేశీ బ్యాంకు ఖాతాలు…మా పాలనలో పేదలకు జన్‌ధన్‌ ‌ఖాతాలు వారికి కోటల వంటి భవంతులు…మా పాలనలో పేదలకు ఇండ్లు వారికి కుటుంబం ఫస్ట్..‌నాకు దేశమే ఫస్ట్ 140 ‌కోట్ల ప్రజలే నా కుటుంబం…అదే నా ఎన్నికల నినాదం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తాం పటాన్‌ ‌చెరు…