Category ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన  సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. శనివారం…

గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.

  పాల‌స్తీనాపై దాడుల‌కు ఊత‌మిచ్చే ఒప్పందాన్ని ర‌ద్ద‌చేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్  ..   గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు  పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దుచేసుకోవాల‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ‌,   ఎస్ఎస్…

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌ నల్లగొండ …కుందూరు రఘువీర్‌ మహబూబాబాద్‌ … బలరాం నాయక్‌ మహబూబ్‌నగర్‌ …చల్లా వంశీచంద్‌ రెడ్డి దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ న్యూ దిల్లీ, మార్చి 8 : కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు…

దేశ చరిత్రలో కాకతీయుల పాలన స్వర్ణయుగం

వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ  ఓ చాలెంజింగ్‌ టాస్క్‌ ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి   వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని,  అలాంటి కాకతీయుల కళావైభవానికి  వేయి…

ప్రాజెక్టులపై బిఆర్‌ఎస్‌ నేతల అవాస్తవాలు

Hyderabad Floods

బండి సంజయ్‌ ఓడిపోయినా సవాళ్లేనా..? మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : ప్రాజెక్టులపై వాస్తవాలు చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే  బీఆర్‌ఎస్‌  నాయకులు మాత్రం డిజిటల్‌ హంగులు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌  మండిపడ్డారు.  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర, ముత్తారం…

హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు…

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల యూపిపిస్సీ తరహాలో నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్రంతో నిరుద్యోగులకు రేవంత్‌  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ…

నగరం శిఖలో డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌…

జంట నగరాలు సహా అయిదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఎన్‌హెచ్‌-44పై రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల మేర నిర్మాణం నేడు పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన మలి దశలో దానిపై మెట్రో మార్గం నిర్మాణం జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర…

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శైవ‌క్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు వేముల‌వాడ‌, కాళేశ్వ‌రం, రామ‌ప్ప త‌దిత‌ర ఆల‌యాల్లో పోటెత్తిన భ‌క్తులు శివుడికి  ప్ర‌త్యేక అభిషేకాలు, ఆల‌యాల్లో భ‌జ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తిపార‌వ‌శ్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 8 : రాష్ట్ర వాప్తంగా మహాశివరాత్రి  వేడుకలు ఘనంగా జ‌రిగాయి.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ…