Category ముఖ్యాంశాలు

పదేళ్ల జైలు నిర్బంధం తర్వాత జనజీవనంలోకి సాయి ప్రజాసంఘాల హర్షం.. ఆరుగురిలో ఒకరు మృతి కాళోజీ జంక్షన్‌(వరంగల్‌), ప్రజాతంత్ర, మార్చి 7 : గత పదేళ్లుగా మహారాష్ట్ర జైలు నిర్బంధంలో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా నాగపూర్‌ కేంద్ర కారాగారం నుండి గురువారం విడుదలయ్యారు. సాయిబాబాతో పాటు మరో…

సిఎం సలహాదారు వేమ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ మేడ్చల్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్‌ నరేందర్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి  కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో…

వరంగల్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

బిఆర్‌ఎస్‌లో మునుపటి ఉత్సాహం కరువు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ పట్టు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్న బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 7 : ఉద్యమాల ఖిల్లా వరంగల్‌పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.…

పాలమూరు వెనకబాటుకు కారణం కాంగ్రెస్‌, టిడిపిలే..

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్‌ లోపాలే జిల్లాకు శాపాలు పెండిరగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు చేసిన కెసిఆర్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7 : మహబూబ్‌నగర్‌ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్‌ పాలనే కారణమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌  రావు  అన్నారు. సీఎం…

స్పెషల్‌ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి..

ఆరు రోజుల్లో 76 వేల దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి   హైదారాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…

బిఆర్‌ఎస్‌లో హరీష్‌ కొనసాగడం డౌటే

బిజెపిలోకి పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య యాదాద్రి, ప్రజాతంత్ర, మార్చి 6 : పార్లమెంట్‌ ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్‌లో హరీష్‌ ఉండడం డౌటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన…

కాంగ్రెస్‌ హయాంలో విలేఖరులకు స్వేచ్ఛ లేదు..

ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయా? అఇచ్చిన హామీలన్నీ విస్మరించారు రేవంత్‌ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్‌ను కూడా మోసగిస్తున్నారు.. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పిండు మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఏ హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక విలేఖరులకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాపాలనలో…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…