Category ముఖ్యాంశాలు

జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతుంది

కేంద్ర కేబినెట్‌లోనూ ప్రాతినిధ్యం తక్కువే.. జాతీయ స్థాయిలో రాణించేందుకు అందరూ కలిసిరావాలి.. ‘గవర్నర్పేట్‌ టు గవర్నర్స్‌ హౌజ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ జాతీయ…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

సందడిగా ఈటల నివాసం

మల్కాజ్‌గిరి బిజెపి అభ్యర్థిగా పేరు ఖరారుతో అభిమానుల కోలాహలం మల్కాజ్‌ గిరి, ప్రజాతంత్ర, మార్చి 03 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి లోక్‌ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్‌ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు,…

కొన్ని యాజమాన్యాలు వార్తలను వక్రీకరిస్తున్నాయి..

ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న …

చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం

ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతాం డిప్యూటి సిఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 1 : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం..చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని..…

దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క…

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపి రాములు కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయ్‌

నేను నల్లగొండలో రాజీనామా చేసొస్తా బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్‌ అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంలో కెటిఆర్‌ విూడియా సమావేశంలో మంత్రుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంరత, మార్చి 1 : మల్కాజిగిరిలో పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సిఎం రేవంత్‌ రెడ్డికి చేసిన సవాల్‌పై రాష్ట్ర మంత్రులు ఘాటు స్పందించారు.…