సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు

దిల్లీలో అధికారులతో కీలక సమావేశం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లకు సూచనలు న్యూదిల్లీ,మార్చి12 : సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి విజ్ఞాన్ భవన్ లో చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల…







