Category ముఖ్యాంశాలు

సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు

దిల్లీలో అధికారులతో కీలక సమావేశం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లకు సూచనలు న్యూదిల్లీ,మార్చి12 : సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి విజ్ఞాన్‌ భవన్‌ లో చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల…

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ మాయం

పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదు మేడిగడ్డపై చిల్లర రాజకీయాలు… వందరోజుల్లోనే బండారం బయటపడిరది కెసిఆర్‌ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది గులాబీ జెండానే తెలంగాణకు అండ… బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే భవిష్యత్‌ ఆరు గ్యారెంటీలు కాదు కదా…అసలు పట్టించుకోరు రాష్ట్రానికి ఒక్క నవోదయ స్కూల్‌, మెడికల్‌ కాలేజీ ఇవ్వని బిజెపికి ఎందుకు వోటేయాలి.. కరీంనగర్‌ కదనభేరి…

హుస్సేన్‌సాగర్‌ అలలపై లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షో

 ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంజీవయ్య పార్క్‌ లో లైట్‌ అండ్‌ షో ను ప్రజలకు అంకితం చేసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12: హైదరాబాద్‌ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటని, అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని…

రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించాలి

పార్టీకి టీవీ ఛానల్స్‌, పేపర్స్‌ అన్నీ సోషల్‌ మీడియా కార్యకర్తలే.. బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 : వొచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ సీటు గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా.. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు   గ్యాస్‌ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్‌, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం   మోదీ, కేసీఆర్‌లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్‌ పదవి పోయింది    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

పార్లమెంటు ఎన్నికలు..బిఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష

పోటీకి జంకుతున్న కొందరు .. కారు దిగుతున్న మరికొందరు ప్రముఖులు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 11 : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) విషమ పరీక్షను ఎదుర్కునాల్సి వొస్తున్నది. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో అందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు…

కాలుష్యంతోనే ఉష్ణోగ్రత పెరుగుదల!

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో  మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.ఉదయం 9 గంటలు దాటిన తర్వాత…

భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’

22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు  పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి   భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా…