నా ప్రతీ కష్టంలో అండగా కొడంగల్ ప్రజలు

నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది.. తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో…








