Category ముఖ్యాంశాలు

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టులు మృతి  కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 02 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…

కెసిఆర్‌ దిగజారుడు రాజకీయాలు

పదేళ్లు సిఎంగా చేసిన వ్యక్తి చేసే వ్యాఖ్యలేనా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలా మాట్లాడుతారు అప్పులకుప్పగా మార్చి అభివృద్ధ్ది అంటే నమ్మాలా.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ అంగీకారం కాకున్నా నిర్మాణమా.? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క న్యూదిల్లీ,ఏప్రిల్‌1: పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్‌ అర్థంపర్థం లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌…

నేడు రైతుల వద్దకు కేసీఆర్‌

ఎండిన పంట పొలాల పరిశీలన జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఇదీ.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30 : సాగునీరు లేక  పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న  రైతాంగానికి  ఆత్మస్థైర్యాన్ని  అందించేందుకు  బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతులను కలుసుకొని…

మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే అంతే సంగతులు

48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది మంత్రి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి30: బిజెపి ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వా న్నే కూల్చేస్తామని తెలంగాణ మంత్రి కోమట ిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.…

మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగురవేయటం ఖాయం: ఈటల రాజేందర్‌

బిఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది.. కాంగ్రెస్‌ పని ఖతమైంది.. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కార్యకర్తలే బిజేపి బలం.. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే మేడ్చల్‌ మల్కాజిగిరి/ఉప్పల్‌, ప్రజాతంత్ర, మార్చి 30:   మల్కాజిగిరిలో కాషాయ జెండా…

ప్రజాసంఘాల నిరంతర నిగాహ్’ అవసరం

ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై ‘నిగాహ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చింది.. ప్రొఫెసర్ రమా మెల్కొటే రేవంత్ ఇచ్చిన ఏడో హామీ’ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ని నెరవేర్చాలి –వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ ప్రజా సంఘాలను పట్టించుకునే…

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…