Category ముఖ్యాంశాలు

సచివాలయంలో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా..!

మంత్రి కోమటిరెడ్డి ని చూస్తే జాలేస్తుంది…! “సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీఓ ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు..ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి…

మా ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి.

– కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి – దిల్లీలో బడ్జెట్ స‌న్నాహ‌క స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. న్యూదిల్లీలో శ‌నివారం బడ్జెట్ స‌న్నాహ‌క‌ సమావేశంలో పాల్గొన్న…

నిరంత‌రం నేర్చుకోవ‌డ‌మే అతిపెద్ద విజ‌యం

– స‌మాజం ప‌ట్ల మీ బాధ్య‌త‌ను మ‌రవద్దు – మీలాంటి వైద్యుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10:  నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ నని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చ‌మ‌త్క‌రించారు.హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ‌నివారం  జ‌రిగిన ఫెలోస్…

హైదరాబాద-విజయవాడ మధ్య రెండో రోజూ రద్దీ

– భారీగా బారులు తీరిన వాహ‌నాలు – ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల‌ని పోలీసుల సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్‌-‌విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. వరుసగా రెండో రోజు శనివారం ఉదయం హైవేపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, ‌పంతంగి టోల్‌ ‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ…

మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌

-‌ రూ.3వేల కోట్లకుపైగా విలువైన‌ ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్‌ ‌పేటలోని సర్వే నెంబరు 44లో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల…

3 హాస్పిటళ్లు.. 30 మెడికల్‌ క్యాంపులు

– మేడారంలో వైద్య సేవల కోసం ఏర్పాటు – జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు – 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు – ఏర్పాట్లపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోద ర్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు…

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట…

మాన‌వ జ్ఞానాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఏఐ

– మాన‌వ విచక్ష‌ణ‌, క‌రుణ‌కు ఏఐ ప్ర‌త్యామ్నాయం కాదు – మార్పుల‌కు అనుగుణంగా యువ‌త ఎద‌గాలి – విద్య ల‌క్ష్యం స‌మాజ హితం కావాలి – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: ఏఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం…

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం

– పంటలను ఎండపెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌దే -ఒక్క ఎక‌రానికి నీళ్లివ్వ‌లేదు -వేల కోట్లు మింగిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి – ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట, ప్రజాతంత్ర ,జనవరి 09 : పదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…