Category ముఖ్యాంశాలు

‌త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగులకు నియామక పత్రాలు

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాల భర్తీ.. దేశ చరిత్రలో రికార్డు.. వైద్యశాఖలో 14వేల ఉద్యోగాలు భర్తీ చేశాం… గత ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలను అమ్ముకుంది పరీక్షల వాయిదా కోసం  కృత్రిమ ఉద్యమాలు.. ఆరోగ్య ఉత్సవాల సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక  ఏడాదిలో వైద్య…

7 ‌నుంచి సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలు

cm revanth reddy

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌తెలంగాణ ను నెంబర్‌ ‌వన్‌ ‌క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్ ‌లో సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.  ఈమేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసృత…

‌చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ -‌బీజాపుర్‌ ‌రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా…

దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు

Farmers who have again stepped up in Delhi

డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం నేడు పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్ ‌ముట్టడికి రైతు సంఘాల పిలుపు న్యూదిల్లీ, నవంబర్‌ 2 : ‌కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్…

పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బండ తిమ్మాపూర్‌లో  హిందూస్థాన్‌ ‌కోకా-కోలా బెవరేజెస్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభం రూ. 2,091 కోట్లతో 49 ఎకరాల్లో భారీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి అవకాశాలు.. సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

‌గ్రేటర్‌ ‌పరిధిలో ఆరు లైన్ల ఫ్లైఓవర్‌

నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌ఫ్లైఓవర్‌ ‌త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ట్రాఫిక్‌ ‌కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు…

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

Malkajigiri MP Etala Rajender

ఇల్లు కూల్చివేత, భూముల గుంజుకోవడం తప్ప ఏం చేశారు.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌ నగర్‌, బృందావన్‌ హోటల్లో కూర్చుని…

బూటకపు వాగ్దానాలు,బూటకపు ఎన్‌కౌంటర్లు..

Congress' blatant lies on the implementation of the Land Acquisition Act

ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. ఈ బూటకపు ఎన్‌ ‌కౌంటర్‌ ఏం‌టని మాజీమంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్‌ ‌కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసి…

గురుకులాలు, వసతిగృహాల్లో బిఆర్‌ఎస్‌ ‌తనిఖీలు

BRS inspections in gurukulas and hostels

‘గురుకుల బాట’లో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌పార్టీ నాయకులు హాస్టళ్లలో సమస్యలపై అధ్యయనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ చేపట్టిన గురుకుల బాట  కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్‌ ‌మెన్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌సభ్యులు డాక్టర్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ‌డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డాక్టర్‌…