Category ముఖ్యాంశాలు

భవనాలు, లే ఔట్లకు ఇక సులభంగా అనుమతులు

బిల్ట్‌ నౌ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వం రియల్‌ రంగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం నిబంధనలు సరళతరం చేశాం: ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్‌ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్‌ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన యాప్‌తో…

మూసీని జీవనదిగా మార్చడమే లక్ష్యం

Deputy Chief Minister Bhatti Vikramarka revealed in Hyderabad Rising celebrations

దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు.. దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని  జీవించి చూపించు బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్‌ ‌మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా? నగర అభివృద్ధికి  బిఆర్‌ఎస్‌ ‌పైసా ఖర్చు చేయలేదు.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే  హైదరాబాద్‌…

హైడ్రాకు రూ.50కోట్ల నిధులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి

తెలంగాణ మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 :   తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…

తెలంగాణ అంటే మొదటిగా గుర్తొది కేసీఆరే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ భవన్‌ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్‌.. కానీ తెలంగాణ భవన్‌ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

మాట మార్చడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పీహెచ్‌డీ

రైతుబంధు ఇస్తామని ఎగ్గొట్టాడు ముఖ్యమంత్రిపై  మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ రెండు నాల్కల ఆణిముత్యాలు’  విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : పూటకో మాట మాట్లాడడం.. మాట మార్చడంలో సీఎం రేవంత్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు సెట్కెర్లు వేశారు. రేవంత్‌ ఏడాది పాలన…

‌ప్రజల మనిషి..పేదల పక్షపాతి…

•ప్రజా సమస్యలపైనే ధ్యాస.. పని రాక్షసుడు సత్తన్న •అక్రమాలు సహించడు.. అధికారులను నిద్రపోనివ్వడు •రోజుకు 18 గంటలు ప్రజలతోనే.. •తీసుకున్న ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం •అంచనాలకు మించి ప్రజారంజక పాలన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు •ఏడాది పనితీరుకు ‘‘ప్రజాతంత్ర’’ అక్షర రూపం.. చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి నియోజకవర్గానికి పేదల…

సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం.…

రుణమాఫీలో తెలంగాణ రికార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంటున్న సమష్టి నిర్ణయాలతో పది నెలలో ఇంతటి పురోగతి…