Category ముఖ్యాంశాలు

ద‌ళితుల‌కు కేటాయింపులు కాగితాలకే పరిమితమా?

– చేవెళ్ల డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌లేదు – ఎస్సీల‌కు ఒక్క ప‌థ‌కం అమ‌లు కాలేదు, 18% రిజ‌ర్వేష‌న్ మాటేంటి? – ఈ ఏడాది ఎస్సీల‌కు ఒక్క‌రూపాయి ఖ‌ర్చు పెట్ట‌లేదు – ఎస్టీల అభివృద్ధి నిలిచిపోయింది – హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌కు రూ.32కోట్ల బ‌కాయిలు – కులాంత‌ర వివాహాల జంట‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదు        …

సంక్షేమ పథకాలపై విమర్శలు అనవసరం

– ప్రభుత్వ హామీలు పక్కాగా అమలవుతున్నాయి – 53 లక్షల మందికి ఉచిత విద్యుత్ – ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా – రైతు భరోసా, మహిళలకు ఉచిత ప్రయాణం – వరి బోనస్తో రైతులకు రూ.25,000 ఆదా – మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు – బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై…

‘నవమి’కి సీఎం రేవంత్‌ ‌భద్రాచలం రాక

– భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన – ఉగాదినాటికి కొత్తగూడెం-భద్రాద్రి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి – భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం – సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి – యాతాలకుంట టన్నెల్‌ ‌పనులు వేగవంతం – 50 వేల‌ఎకరాలు సాగులోకి తీసుకురావాలి – పాండురంగాపురం- మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ ‌మంజూరు…

25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌ – డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు…

నీటి విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

– మొద్దునిద్ర పోతున్న ప్ర‌భుత్వం – విప‌క్షంగా మేం నిల‌దీస్తే త‌ప్ప క‌ద‌లిక లేదు – రాష్ట్ర నీటి హక్కుల‌ను హ‌రించేందుకు ఏపీ ప‌క్కా స్కెచ్‌ – చంద్ర‌బాబుకు రాష్ట్రాన్ని రేవంత్ తాక‌ట్టు పెట్టారా? – ఏపీ ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రిస్తోంది – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: సమైక్య రాష్ట్రంలో…

గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్

–  సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ…

నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

– ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి.. – ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు-2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషలలో అందించే ఈ పురస్కారానికి తెలుగు కవిత్వంలో ప్రముఖ విమర్శకుడు, కవి,…

అభివృద్దిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

– ఆమేరకు బడ్జెట్ రూపకల్పన – తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు – హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు – మూసీ నది ప్రక్షాళనకు పథకాల రచన చేపట్టాం – ఐటీ ఎగుమతులు…

భూదాన్ భూముల పంచాయితీ

– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై నిరసన జ్వాలలు – ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు? – లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు – అసలైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 12 ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు…