Category ముఖ్యాంశాలు

రైతు బంధు ఇస్తే… అసలు చర్చ ఎందుకు..?

గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది వివిధ కొర్రీలతో రైతులకు ఎగమానం పెట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర : మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌ 21: రైతులకు ఇచ్చే రైతు బంధ పథకంలో వివిధ కారణాలతో ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…

బెనిఫిట్‌ ‌షోలు రద్దు

టిక్కెట్ల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరణ రేవతి  కుటుంబాన్ని ఆదుకోని అల్లు అర్జున్‌ ఆ ‌కుటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: ‌సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

పుష్పా`2 ఘటన పై ఫైర్ ..!

cm revanth reddy fire on allu arjun

అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీ ఎమ్ రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం చూపని సినీ ప్రముఖులు సమాజం ఎటువైపు పోతుంది.. హీరోలంటే.. తెరపైన కాదు.. నిజజీవితంలో చూపాలి హీరోలను అరెస్టు చేయకుండా ఏమైనా చట్టాలు ఉన్నాయా..? ఉంటే చెప్పండి.. అలా నడుచుకుంటాం తల్లి చనిపోయి.. కుమారుడు హాస్పిటల్‌లో ఉంటే కనీసం ఒక్కరూ చూడలేదు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

అర్హులైన భూమి ఉన్న వారికే రైతుభరోసా సంక్రాంతి తరవాత రైతుభరోసా అమలు చేస్తాం గతంలోల ఆగా రాళ్లూ రప్పలకు, రోడ్లకు ఇవ్వలేం బిఆర్‌ఎస్‌ హయాంలో రూ.22,600కోట్లు అనర్హులకు చెల్లింపు అసెంబ్లీలో వెల్లడిరచిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: గతంలో మాదిరిగా కాకుండా అర్హులైన రైతులందరికీ భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా…

ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర

పదేళ్ల పాలనలో వెయ్యేళ్ల సంపాదన అప్పులతో రాష్ట్రాన్ని దివాలా  తీయించిన కెసిఆర్‌ రైతుభరోసాపై చర్చలో బిఆర్‌ఎస్‌ను కడిగేసిన  సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి,అభివృద్దిని అడ్డుకున్న బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలతో ఇచ్చిన తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని అన్నారు. ఇప్పటికీ అభివృద్దిని అడ్డుకుంటూ కాళ్లల్లో…

అక్రమ కేసులపై పోరాడుతాం: ఎమ్మెల్సీ మధుసూదనాచారి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని మండలిలో విపక్ష నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కేటీఆర్‌ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశామన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్‌ తన శక్తి…

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

ప్రజాతంత్ర డెస్క్‌ ,హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…