Category ముఖ్యాంశాలు

మున్సిపల్ ఎన్నికల్లో మ‌న అభ్యర్థులు గెల‌వాలి

– అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి – కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపు – మీడియా స‌మావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క‌ – దివ్యాంగుల‌ను ముందుకు న‌డిపించాలి – వారికి ట్రైసైకిళ్లు పంపిణీ మధిర, ప్రజాతంత్ర, జనవరి 27: పార్టీని ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు,…

సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం

– కార్మికుల సంక్షేమానికి పెద్దపీట – అధికారులతో సమానంగా సౌకర్యాలు – ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం, – కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం…

నంబర్ ప్లేట్లపై ‘నేమ్ బోర్డుల’ హంగామాకు చెక్?

 – రాజ్యమేలుతున్న కుల సంఘాల గుర్తులు – ఆదేశాలు సరే, అమలు ముఖ్యం – » అధికార్లు నిష్పక్షపాతంగా అమలు చేయాలి – అప్పుడే ఆశించిన ఫలితం                                        …

హార్వ‌ర్డ్‌లో రేవంత్ పాఠాలు

– మైనస్ 20 డిగ్రీల చలిలోనూ కొనసాగిన తరగతులు – వివిధ దేశాల్లోని పాలనాపరమైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చ – తోటి ప్రతినిధులతో కలిసి బృంద చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కె చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.…

అం‌బరాన్నంటిన గణతంత్ర వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము – ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన – ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ఆయుధ వ్యవస్థలు – ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్‌డెర్‌ ‌లేయెన్‌ ‌న్యూదిల్లీ, జనవరి 26: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ…

మేడారం వచ్చే భక్తులు క్రమశిక్షణతో మెలగాలి

– భక్తులకు స్వాగతం పలుకుతూ సూచనలు – రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఈనెల 28వ తేదీ నుంచి జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్ ఆఫసులో…

తెలంగాణ రైజింగ్‌ ‌డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్‌

-‌ మూడు ఎకనమిక్‌ ‌జోన్లుగా రాష్ట్ర విభజన – సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి – మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు – 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ – ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందచేత – గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26:…

యాదగిరి గుట్టలో రథసప్తమి వేడుకలు

రథసప్తమి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం రధసప్తమి సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం గం.6.30లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం మరియు రధసప్తమి విశిష్టత అర్చకులు…

మేడారం లో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

*మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్* *జాతర ప్రాంతాల్లో 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు* *జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్విమ్మర్లు, రక్షణ సిబ్బంది మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని…