Category ముఖ్యాంశాలు

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

– ఈగల్‌, ‌హైడ్రా తరహాలో ఏర్పాటు ఆలోచన – నిత్యావసరాలు అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు – సన్న బియ్యం పంపిణీతో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌తగ్గింది – వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం – 50 శాతం సీట్లు పెంపు వెనక పెద్ద కుట్ర – దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం…

మా భూమి స్వాధీనం చేయాల‌ని బెదిరిస్తున్నారు

– మాకు తెలియ‌కుండానే స‌ర్వే చేయించారు – రాత్రికి రాత్రే బుల్డోజ‌ర్ల‌తో గోడ‌లు కూల్చారు – మంత్రి పొంగులేటిపై బాధితుడు స‌తీష్ షా ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: త‌మ భూముల‌ను ఇవ్వాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు హ‌ర్షారెడ్డి త‌మ ఇంటికి వ‌చ్చి బెదిరిస్తున్నార‌ని వట్టినాగులపల్లి భూ బాధితులు సతీష్ షా ఆరోపించారు.…

లొంగిపోయిన మవోయిస్ట్ ‌నారాయణరావు

– వారికి పరిహారం అందిస్తామన్న డీజీపీ – ఏపీ మావోయిస్టు ఫ్రీ స్టేట్‌ అని ప్రకటన – మావోయిస్టు ఉద్యమం కనుమరుగైందన్న నారాయణ అమరావతి, మార్చి 30 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్‌ ‌సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో…

యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి

– అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క – ఏకగ్రీవంగా ఆమోదించిన సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మద్య మొదలైన యుద్దం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణాలపై యుద్దం ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం…

పట్టాభిషిక్తుడైన రాములోరు

– వైభవోపేతంగా కార్య‌క్ర‌మం – పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శనివారంనాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రతి సంవత్సరం కళ్యాణం…

ప్రభుత్వ అధీనంలోకి హైదరాబాద్ మెట్రో

– అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదం – మెట్రో విస్తరణకు మార్గం సుగమం – తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర‌ ప్రభుత్వం…

పెట్రోలియం, గ్యాస్‌పై ఒత్తిడిని నియంత్రించాం

– పిఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం – ప్రభుత్వ చర్యలతో సులభతరమైన గ్యాస్ సరఫరా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పెట్రోలియం ఉత్పత్తులతోపాటు ఎల్‌పిజి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

రూల్స్ లేవ్.. పర్మిషన్లు లేవు

– బరితెగించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ – నిబంధనలు తుంగలో తొక్కి స్టోన్ క్రషర్ల నిర్వహణ – సిట్టింగ్ జడ్జితో విచారణ.. లేదా హౌస్ కమిటీ వేయండి – పొంగులేటి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి – మైనింగ్ పై చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మైనింగ్ శాఖ పద్దులపై…

పోలీసు సంక్షేమానికి ఎంతో చేశాం

– పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమానికి మీరు చేసిందేమీ లేదు – ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ – లక్షమంది పోలీసుల తరపున మాట్లాడుతున్నా: హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వడ్డించే వాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్న వస్తుంది అంటరు కానీ పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు..…