Category ముఖ్యాంశాలు

బలమైన భవిష్యత్తుకు బాల్యమే పునాది

– ఉత్తమ సేవల అంగన్‌వాడీ సిబ్బందికి ఆగస్టు 15న సన్మానం – వచ్చే నెల నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, విద్య, సంరక్షణ అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని మహిళా శిశు సంక్షేమ…

హెల్త్ కార్డుల పంపిణీ కూడా జూటాయే

– డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి.. కార్డుల జారీ లేదు – ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకపోవడం మోసమే – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి కూసింత…

‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో స‌మ‌స్య‌లు ఎన్నో

– సీఈవో సుద‌ర్శ‌న్‌రెడ్డితో ప్రెస్‌క్ల‌బ్ బృందం స‌మావేశం – కొన్ని ప‌రిష్కారాల‌ను సూచించిన బృందం – సానుకూలంగా స్పందించిన సీఈఓ – ఈసీ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించిన సీఈవో హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15 :హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్ బృందం రాష్ట్ర‌ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి సి.సుద‌ర్శ‌న్‌రెడ్డితో బుధ‌వారం స‌మావేశ‌మై ‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై ప‌లు…

వ్యవస్థా జాడ్యం.. ఆరుగురి ప్రాణాలు హ‌రీ

– షాబాద్ నరమేధం నేర్పిన నెత్తుటి పాఠం కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి హతమార్చే నేరస్తులను క్రిమినాలజీ శాస్త్రంలో ‘ఫ్యామిలీ అనిహిలేటర్స్’ గా పిలుస్తారు. బెర్మింగ్ హామ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నేరస్తులలో ప్రధానంగా నాలుగు రకాల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకటి అనోమిక్ హంతకుడు. ఈ రకమైన హంతకుడు తన ఆర్థిక…

ఏజెన్సీల్లో హాస్పిటళ్ల అభివృద్ధికి చర్యలు

– దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి – జనాభా ప్రాతిపదికన కాక దూరాన్నిబట్టి అభివృద్ధి – కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తున్నామని ఆరోగ్య శాఖ…

మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది

– మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 14: మహిళల సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది అని, సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు. మంగళవారం ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ పరిధిలోని ఎస్.హెచ్.జీ మహిళల కోసం నాగోల్…

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి

– ఎల్‌నినో దృష్ట్యా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ…

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

– బీఆర్‌ఎస్ దోపిడీ వల్లే రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం – రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్ల అసలు, వడ్డీలు చెల్లించాం – అప్పులు కడుతూనే అదనపు సంక్షేమ పథకాల అమలు – మల్లమ్మకుంట భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు – రైతులను ఇబ్బంది పెట్టం.. సరైన పరిహారం అందిస్తాం – జులేకల్…

సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

– బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 4, 5…