Category ముఖ్యాంశాలు

గ్రామ సభలకు సన్నద్ధం

– అమలులో ఉన్న, కొత్త పథకాలను వివరించాలి – ‘ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

తూతూ మంత్రంగా అసెంబ్లీ స‌మావేశాలు

– ఆరు గ్యారంటీల‌పై స్ప‌ష్ట‌త ఏదీ? – కేర‌ళ ఎన్నిక‌ల కోసం అర్థాంత‌రంగా ముగింపు – ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా పారిపోయారు – పొంగులేటి అవినీతిని బ‌య‌ట‌పెట్టాం – డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో భాగ‌మే మా ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌ – కాళేశ్వ‌రంపై కేంద్ర‌ మంత్రి పాటిల్ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం – మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో ఇప్ప‌టికీ 25…

ఉచిత ప్రయాణాలతో రూ.10 వేల కోట్ల ఆదా

– 290 కోట్ల ప్రయాణాలు చేసిన మహిళలు – మహిళలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: సోనియా, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల ఆలోచనలకనుగుణంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆర్టీసీలో మహలక్ష్మి పథకం…

ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవం

– 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం – విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ – మూసీ సబ్ కమిటీ సభ్యులు 24/7 అందుబాటులో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: మూసీ పునరుజ్జీవ పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ…

మంత్రులంద‌రం నిబ‌ద్ధ‌త‌తో పనిచేస్తున్నాం

– రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు – నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం – పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, – దేశానికి ఆదర్శంగా మెట్రో వ్యవస్థ – రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తాం – రిటైర్మెంట్ ఉద్యోగులు బాధపడొద్దు – ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో డిప్యూటీ సీఎం హైదరాబాద్,…

ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం

– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ…

అంతమా?.. ఆరంభమా??

– ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుందా? – హసేవ్ సెగలు.. కార్పొరేట్ నీడల మాటున నిప్పు రాజుకుంటుందా? – కొత్త పంథాలో పోరాటానికి ఊపిరి పోస్తారా? – అమిత్ షా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ ప్రకటన నేపథ్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం              …

భూ బాధితుల‌కు అండ‌గా వుంటాం: కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30ః వట్టినాగులపల్లిలో భూ నిర్వాసితులకు అండగా వుంటామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. ఇప్పటి వరకు వారి పేరు మీదనే భూమి ఉంది. 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు.…

అసెంబ్లీలో మైనింగ్‌ ‌లొల్లి

– అసెంబ్లీ, మండలిలో బిఆర్‌ఎస్‌ ‌సభ్యుల సస్పెన్షస్‌ – సభా సంఘం లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు .. – మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చ్ 30: మైనింగ్‌ ‌విషయం రెండు రోజులుగా ఉభయ సభల్లో గొడ‌వ‌కు దారితీసింది. అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం…