Category ముఖ్యాంశాలు

స్వరాష్ట్ర సాధనలో సరిహద్దు జిల్లాలది కీలక పాత్ర  

– ఉత్తర తెలంగాణ జిల్లాల ఉద్యమకారులతో ‘కమిటీ’ ముఖాముఖి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కొనియాడారు. అమరవీరుల స్మారక చిహ్నం(అమరదీపం)లో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్,…

‘సర్’ గడువు పొడిగింపు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

– ఆగస్టు 3 వరకు ఓటర్ల నమోదు – కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రంలో ‘సర్’ నమోదు పక్రియను కేం ద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 9 వరకు అభ్యంత రా ల స్వీకరణ, అక్టోబర్ 12న తుది వోటరు. జాబితా విడుదల…

ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి

– కేంద్ర మంత్రి కుమారస్వామికి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి – తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం లేదు – వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి – సీసీఐ తెరిచేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది – పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్లాంట్‌ను…

సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతులపై సంప్రదింపులు

– సీతారామ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ -మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15 : రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్) వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ…

శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

– అమ్మవార్ల కరుణాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురవాలి –  దేవాదాయ శాఖ మంత్రి సురేఖ – నేటినుంచి బోనాల ఉత్స‌వాలు షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోత్సవం ఆషాఢ బోనాల ఉత్సవాలు అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.…

రోడ్డు భద్రతకు కీలక చర్యలు

– ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు  – పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్‌ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు దిశగా పోలీస్ శాఖ…

విద్య‌లో అగ్ర‌స్థానంలో నిల‌ప‌డ‌మే ల‌క్ష్యం

– గ‌త ప‌దేళ్లుగా నిర్ల‌క్ష్యానికి గురైన విద్య‌ – పేద విద్యార్థుల‌కు అన్యాయం చేశారు – త్వ‌ర‌లో 9 ర‌కాల విద్యా కిట్‌ల పంపిణీ – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 15:  గతంలో రాష్ట్రంలో వెనుకబడిన విద్య స్థానాన్ని ప్రస్తుతం మెరుగుపరుచుకుంటూ ఒకటవ స్థానానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల…

రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలుపుతాం

– అందుకే 2047 తెలంగాణ రైజింగ్ పాలసీకి రూపకల్పన – 2034 నాటికి అమెజాన్ రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి – అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ రూపొందించామని, 2047 నాటికి 3 ట్రిలియన్…

భీంగల్‌ ‌సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల దీక్ష

– గృహ నిర్బంధం చేసిన పోలీసులు – పోలీసుల తీరుపై మండిపడ్డ వేముల ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌ ‌ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి బుధ‌వారం ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. తాను తలపెట్టిన శాంతియుత కఠోర నిరాహార దీక్షను…