Category ముఖ్యాంశాలు

వచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

– మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ – ఆశల పల్లకిలో పలువురు నేతలు – ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు – అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ – సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు                            …

వొచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

Cabinet expansion

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ ఆశల పల్లకిలో పలువురు నేతలు ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు  అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) అనగానే ఆ పదవిని ఆశించేవారు ఒకరినిమించి పోటీ పడడమన్నది సహజం. మంత్రివర్గంలో ఉన్నవారికి…

కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటీ

– కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం – ఏటీఎంలా ప్రాజెక్టును వాడుకున్నారు – ఐదు మండలాలపై నాడు నోరు మెదపలేదు – అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ – రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత …

సమస్యల ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేశాం

అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు ప్రజా ప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి విఠాయిపల్లిలో ’భూభారతి’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించని ‘ధరణి’ని బంగాళాఖాతంలో పడేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక…

శుభ్రత, నాణ్యత ఎక్కడ?

– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం – రూ.5కే భోజనం.. కానీ నాసిరకం – ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే – అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం – పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం…

సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’…

కాజీపేట రైల్వే డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ సెక్ష‌న్ ను బ‌దిలీ చేయొద్దు – రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాసిన కేటీఆర్‌ – మంత్రికి అంద‌చేసిన బీఆర్ ఎస్ ఎంపీలు – సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున‌ కాజీపేట…

భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు

– రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా.. – స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవల లభ్యత – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం…

మావోయిస్టు భావజాలవ్యాప్తి  ఆగుతుందా?

– అణచివేత ఉన్న చోటనే తిరుగుబాటు పుడుతుంది – విప్లవోద్యమానికి ఆటుపోట్లు, పతనాలు సహజమే.. – సిద్ధార్థ శంకర్ రే అణచివేత నుంచే ఎగసిపడిన విప్లవ కెరటం – ఇప్పుడు ఆపరేషన్ కగార్ తో కనుమరుగవుతున్నా – ఇజం’ నిప్పు మండుతూనే ఉంటుంది – ఇది చరిత్ర చెప్తున్న సత్యం – కేఎస్ ‘ఆత్మవిమర్శ’తో ముందుకు?…