Category ముఖ్యాంశాలు

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం – ఆనాటి హామీని నెరవేర్చే దిశ‌గా ప్రజా ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

తెలంగాణ కమిటీకి చట్టబద్ధత కల్పించాలి

– కమిటీ సభ్యులే జిల్లాలకు రావాలి – మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల ఉద్యమకారుల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 16:తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ గురువారం అమరవీరుల స్మారక చిహ్నంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సక్షా సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కమిటీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌కె.కేశవరావు,…

అన్నివ‌ర్గాల‌ను మోసగించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం

– సంక్షేమాన్ని విస్మ‌రించి, స్కామ్‌ల్లో మునిగిన కాంగ్రెస్‌ – కంట‌కంగా రేవంత్ పాల‌న‌ -హైద‌రాబాద్ బీఆర్ఎస్ నాయ‌కుల స‌మీక్షలో కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 16: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, కేవలం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్…

సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు

– వీటిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు – సైబ‌ర్ మోసాల‌తో కుటుంబాలు ఆర్థికంగా కుదేలు – సాంకేతిక‌త‌ను పూర్తి స్థాయిలో వినియోగించాలి – డీజీపి సీ వి ఆనంద్  హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూలై 16: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న…

ప్రాణహితకు మళ్లీ ప్రాణం

– సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల కాంగ్రెస్ హయాంలోనే పూర్తి – ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం – సాగునీటి రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం – అన్ని అడ్డంకులను తొలగించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం/సత్తుపల్లి, జూలై 16: రాష్ట్ర రైతాంగ భవిష్యత్తును దృష్టిలో…

అప్ర‌క‌టిత క‌రెంట్ కోత‌ల‌తో అవ‌స్థ‌లు

– కాంగ్రెస్ తీరువ‌ల్ల విద్యుత్ కేంద్రాల్లో ప‌డిపోయిన ఉత్ప‌త్తి – నీటిని ఎత్తిపోయ‌లేదు.. రిజ‌ర్వాయ‌ర్లు నింప‌లేదు – ఇత‌ర రాష్ట్రాల‌కు నాణ్య‌మైన బొగ్గు స‌ర‌ఫ‌రా – తెలంగాణ‌కు త‌క్కువ ర‌కం బొగ్గు ఎందుకిస్తున్నారు? – పంట బోన‌స్‌ను పెద్ద బోగ‌స్ చేశారు – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వానికి…

గోదావరి జలాలపై ప్రత్యేక ప్రణాళిక

– చివరి ఆయకట్టుకూ నీరందించడమే లక్ష్యం – ప్రజా ప్రభుత్వంలో పైసా వృథా కాకుండా ‘సీతారామ’ పూర్తి – సీతారామపై క్షేత్రస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్ఠంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…

బ్రిక్స్ ప్రతినిధులకు విందు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్tలో బుధవారం నుంచి ప్రారంభమైన బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026ల నేపథ్యంలో బ్రిక్స్ మంత్రులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర…

త్వరలో నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ

– టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రకటన హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జులై 15: ఈనెలలోనే 50 నామినేటెడ్‌ ‌పదవులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రకటించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గతంలో పనితీరు కనబరిచిన వారిని రెన్యూవల్‌ ‌చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే…