Category ముఖ్యాంశాలు

న‌గ‌రంలో అఖిల భారత పోలీస్ ఫుట్ బాల్ పోటీలు

– మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ‌ర‌కు – డి.జి.పి. శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28: బి.ఎన్. మల్లిక్ 74వ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. డిజిపి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో…

అబ్కారీ శాఖ‌లో మ‌రో అవినీతి

– వాటాలు పంచుకున్న ముఖ్య నేత‌, మ‌రో మంత్రి – లాట‌రీ ప‌ద్ధ‌తిన ఎందుకు కేటాయించ‌రు? – లిక్క‌ర్ కంపెనీల‌కు రూ.4500 కోట్ల బ‌కాయిలు – చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేదు – రైతుల‌కంటే బీరు కంపెనీలే ప్ర‌భుత్వానికి ముఖ్యం – విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28:  అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతున్న సంగ‌తిని…

సంప్ర‌దాయబ‌ద్ధంగా మ‌హాజాత‌ర ప్రారంభం

-రూ.250కోట్ల వ్య‌యంతో భారీ ఏర్పాట్లు – జాత‌ర ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన మంత్రులు – ఎల్లెడ‌లా ఆధ్యాత్మిక ప‌ర‌వ‌శం – నాలుగు రోజుల‌పాటు మ‌హాజాత‌ర మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28:  ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కుంభమేళ తర్వాత అత్యధిక…

మేడారం.. జనసంద్రం!

– వనదేవతల జాతరలో తొలి అంకం పూర్తి – గద్దెపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు – రేపే అసలు ఘట్టం – చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం.. – లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28:  ములుగు, ప్రజాతంత్ర , జనవరి 28:మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం అభయారణ్యం…

జంపన్నవాగులో విషాదం

– నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భక్తుడు – గాలింపు అనంతరం మృతదేహం లభ్యం – అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక ములుగు ప్ర జాతంత్ర, జనవరి 28 : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదటి రోజే విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 28న పవిత్ర జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి…

గోవిందరావుపేటలో పగిడిద్ద రాజుకు ఘ‌న స్వాగ‌తం

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ములుగు జిల్లా గోవిందరావుపేట చేరుకోవడంతో ప్రజలు అధికంగా వచ్చి పూజలు నిర్వహించారు.  మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలివస్తున్న పగిడిద్ద రాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్ల వాగు వద్ద మండల ప్రజలు స్వాగతం ప‌లికి…

దేశానికే రోల్‌మోడల్‌గా రాష్ట్ర‌ డిజాస్టర్ మేనేజిమెంట్

– రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలు – రాష్ట్రస్ధాయిలో అత్యుత్తమ శిక్షణ కేంద్రం – క్షేత్రస్ధాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖa మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి విపత్తుల నిర్వహణ…

భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాయకండి

– కేబినెట్ అంటే ఉమ్మడి కుటుంబం వంటిది – సీఎం దేశంలో లేరు కాబట్టి మంత్రులు నాతో చర్చించారు – మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు వివరించారు – సింగరేణిపై వివరణ ఇచ్చా.. ఇంకా అదే మాట్లాడితే ఎలా? – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రజాభవన్‌లో తనతో…

దారులన్నీ మేడారం వైపే

– మహాఘట్టానికి సిద్ధమైన మేడారం – సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లు ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తుండగా సాయంత్రం జరిగే తొలి ఘట్టం, అందుకు సంబంధించిన…