Category ముఖ్యాంశాలు

అభివృద్ధి అద్భుతః అనాలి

– భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి – బాసర ఆలయం వద్ద ఈవీలను వాడాలి – 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి…

రైతు భరోసా జమకు రంగం సిద్దం 

– పంపిణీ కోసం సుమారు రూ. 2,650 కోట్లు అవసరం – నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌ ‌పెట్టుబడి సాయం కింద అందించే ’రైతు భరోసా’…

మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ మృతి

రాంచీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్ర‌వారం…

తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్

– మా విజన్‌లో భాగస్వాములు కండి – ఎటెక్స్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారు..టెక్స్‌టైల్ మనకు పరిశ్రమ మాత్రమే కాదు.. జీవనాధారం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ ఉందని చెప్పడానికి…

24 ‌నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: ఈ ‌నెలాఖరు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. నెలాఖరులోగా సిలబస్‌ ‌పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్టపికే ఆదేశాలు ఇచ్చింది. ఎండలు దంచికొడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వేసవి సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

– ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే – కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు – నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు – ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా – రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్…

ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం – మంత్రి సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని…

ఉద్యమంలా గ్రామ సభలు

– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ – పాల్గొన్న మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్ – స్థానిక చట్ట సభలే గ్రామ సభలు – గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాల అమలు: మంత్రి సీతక్క – సీఎం సందేశంతో ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో…

క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…