Category ముఖ్యాంశాలు

బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం

– గర్భం దాల్చిన బాలిక.. తల్లిదండ్రుల ఫిర్యాదు – ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 17: ఇద్దరు యువకులు ఓ బాలికను బెదిరెంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. నల్లగొండ జిల్లాలో జ‌రిగిన‌ ఈ దారుణంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుముల…

మల్లన్నసాగర్‌ ‌నుంచి హైదరాబాద్‌కు మంచినీరు

– హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ నిర్ణ‌యం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 17: హైదరాబాద్‌ ‌నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మల్లన్నసాగర్‌ ‌జలాశయం నుంచి రోజుకు అదనంగా 25,30 మిలియన్‌ ‌గ్యాలన్ల (ఎంజీడీలు) నీటిని తరలించాలని హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌వాటర్‌ ‌సప్లై అండ్‌ ‌సీవరేజ్‌ ‌బోర్డు నిర్ణయించింది. సింగూర్‌, ‌మంజీర జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ…

రేపు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ

– సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణ – పోలీసుల అనుమతి నిరాకరణతో హైకోర్టు అనుమతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: బీఆ ర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వ హించ తలపెట్టిన ‘బీఆర్ఎస్ యువ సంగ్రా మ సభ’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం హైదరాబాద్ లోని సరూర్నగర్ స్టేడియంలో సభ నిర్వహించు…

సెమీకండక్టర్ హబ్‌గా భారత్

– సెమికాన్ 2.0తో తెలంగాణ యువతకు మంచి అవకాశం – ఐఐటీ హైదరాబాద్ సహా 27 సాంకేతిక సంస్థల్లో సెమీకండక్టర్ డిజైనింగ్‌కు ప్రోత్సాహం – సరికొత్త మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌తో భాగ్యనగరానికి విస్తృతావకాశాలు – మన ఎగుమతుల రంగాల్లో ముందు వరుసలో మొబైల్ తయారీ రంగం న్యూదిల్లీ, జూలై 17 : ప్రధానమంత్రి నరేంద్ర…

కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు

– రాష్ట్ర పరిణామాలపై అధిష్టానం సీరియస్ – త్వరలో నివేదిక సమర్పించనున్న మీనాక్షీ నటరాజన్                   (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి వరంగల్) కాంగ్రెస్ తెలంగాణ‌ శాఖ‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఒకపక్క సీనియర్ -జూనియర్ గొడవలు, మరోపక్క జిల్లా, నియోజకవర్గాల్లో…

హైడ్రోజన్‌ ‌రైలుతో నూతన శకం ఆరంభం

– భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి – తొలి రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ – అనేక ప్రత్యేకతలతో పర్యావరణహితంగా తయారీ న్యూదిల్లీ, జులై 17 : భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైందనే చెప్పాలి. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను…

విద్య‌, వైద్యంపై ఖ‌ర్చు రాష్ట్ర ప్ర‌గ‌తికి పెట్టుబ‌డి

– వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు – 24వేల‌కు పైగా ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో అగ్ర‌గామిగా వైద్య‌ రంగం – ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ – 247 మంది న‌ర్సింగ్ అధికారుల నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన…

ప్రభుత్వోద్యోగులకు మహా భరోసా

– అట్టహాసంగా న్యూ హెల్త్ స్కీమ్ ప్రారంభం – 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయుక్తం – సీజీహెచ్ఎస్ ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు – పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా, నమ్మకం…

రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు

– ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదం – ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు ప్రయోగశాల(ఎఫ్‌సీవో)కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్‌ఏబీఎల్) గుర్తింపు…