Category ముఖ్యాంశాలు

ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు

– మామునూరు ఎయిర్‌పోర్టుకు భూమి అప్పగింత – ప్ర‌తాలు అందుకున్న కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు – రెండున్న‌రేళ్ల‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తిచేస్తాం: మంత్రి హామీ – కొత్త‌గూడెం, ఆదిలాబాద్ ల్లో కూడా ఎయిర్‌పోర్ట్ లు అవ‌స‌రం – డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు…

జయహో సమ్మక్క!

– మేడారంలో కొలువుదీరిన వనదేవతలు – కన్నుల పండువగా గద్దెపైకి సమ్మక్క రాక – శివసత్తుల పూనకాలతో మారుమోగిన మేడారం – గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ఎస్పీ – పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్ – చంద్రుని వెలుగులో అమ్మవారి సాక్షాత్కారం – అశేష భక్తజనవాహిని పారవశ్యం          …

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృ తి

రాయ్‌పూర్, జనవరి 29: ఛత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా దక్షిణ భాగంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 7గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఇద్దరు మావోయిస్టుల మతదేహాలను, ఎకె47 రైఫిల్, 9ఎంఎం పిస్టల్, ఇతర ఆయుధాలు, పేలుడు…

కేసీఆర్‌పై క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు

– సిట్ పేరుతో చిల్ల‌ర రాజ‌కీయాలు – రేవంత్ దివాలాకోరు రాజ‌కీయం – తెలంగాణ స‌మాజం కేసీఆర్ వెంటే – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29: కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు అన్నారు. ఈమేర‌కు…

ఎన్న‌డూ లేనంత‌గా భ‌క్తుల తాకిడి

– ఇప్ప‌టికే 80 ల‌క్ష‌లు దాటిన భ‌క్తుల సంఖ్య‌ – సమ్మక్క గద్దె సమయానికి కోటికి మించే అవకాశం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29: మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ -సమాచార పౌర సంబంధాల శాఖ…

మేడారం తల్లులను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

– ప్రత్యేక పూజలు, నిలువెత్తు బంగారం సమర్పణ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పింకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం…

అదృష్టంతోనే విజయం వరించదు

– కృషి, లక్ష్యం ఉంటేనే సాధ్యం – గ్లోబల్ మ్యాప్‌లో తెలంగాణ అగ్రస్థానమే లక్ష్యం – హార్వర్డ్‌లో భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: విజయం అనేది అదృ ష్టం వల్ల రాదని.. నిరంతర కృ షి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని తన విజయ మంత్రాన్ని సిఎం…

పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి

– స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నాం – నివాస ప్రాంతాల్లోని పరిశ్రమలతో భద్రత, ఆరోగ్య ప్రమాదాలు – గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్ట్రంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు – త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులు ప్రారంభం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: పరిశుభ్రమైన గాలితోనే…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ నోటీసులు – రేపు మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి…