Category ముఖ్యాంశాలు

ఏఐ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‌తో బందోబస్తు

– మేడారం జాతరలో డీజీపీ – గవర్నర్, మంత్రి సీతక్కలతో కలిసి వనదేవతల దర్శనం హైదారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మేడారం మహా జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వెల్లడించారు. మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతరకు భక్తజనసందోహం పోటెత్తిన వేళ క్షేత్రస్థాయిలో…

పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును  తొలగించాలి

– జలశక్తి కమిటీ ముందు తెలంగాణ డిమాండ్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30 : కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. టైబ్యునల్ తీర్పు వచ్చే…

ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే బడుల్లో అల్పాహారం

– కామ‌న్ స్కూల్ విధానమే ఉత్త‌మం – స‌మాజం ఉమ్మ‌డి కుటుంబంలా ఎదుగుతుంది – గొప్ప నాయ‌కుల‌ను ఇచ్చిన మొగిలిగిద్ద స్కూల్‌ – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు…

వన దేవతలను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మ మేడారం మ‌హా జాత‌ర‌ను శుక్ర‌వారం సంరర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్,  జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ లు ఘన స్వాగతం…

హార్వర్డ్‌లో సీఎం రేవంత్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి

– అధికారంలో ఉంటూ ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. లీడర్‌షిప్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈనెల…

బాపూజీకి ఘన నివాళులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద జాతిపితకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉదయం ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, తదితరులు బాపూజీకి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

మహాత్ముడి వ్యక్తిత్వం మనకు ప్రేరణ

– మహాత్మాగాంధీ 78వ వర్ధంతి – రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని న్యూదిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, రిటైర్డ్…

తెలంగాణ‌కు మ‌ర‌ణ‌శాస‌నం రాస్తున్న రేవంత్‌

– ఈ ప్రాంతంవాడితోనే రాష్ట్రానికి ద్రోహం -మ‌రో చారిత్ర‌క ద్రోహానికి పాల్ప‌డుతున్న కాంగ్రెస్‌ – ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్‌ – గురుద‌క్షిణ కింద జ‌ల‌దోపిడీకి ఏపీకి రెడ్ కార్పెట్‌ – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: రాష్ట్రానికి జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్…

వన దేవత.. నేడు జన దేవత

– మేడారానికి తరలివస్తున్న లక్షలాది భక్తజనం – భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం – క్యూలైన్లలో భక్తుల బారులు – ప్రశాంతంగా సాగుతున్న తల్లుల దర్శనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. పసుపుకుంకుమలే వజ్రాభరణాలుగా.. బెల్లమే నిలువెత్తు బంగారంగా.. ఒడి బియ్యమే పరమాన్నంగా.. చీర ముక్క, రైక బట్టలే…