Category ముఖ్యాంశాలు

14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్…

సన్న బియ్యానికి భారీ స్పందన

దీన్ని తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ దుష్ప్రచారం పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం జై బాపు,జై భీం, జై సంవిధాన్ తో పాటు సన్న బియ్యం పంపిణీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి హైదరాబాద్ లో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…

తెలంగాణ పర్యాటక విధానం భేష్‌

ఆతిథ్యరంగానికి అపూర్వ ఆదరణ పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ‌తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్క•తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా…

నేడు సిరిసిల్లలో అపెరల్ పార్కు ప్రారంభోత్సవం

హాజరుకానున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్ పార్కులో రూ. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను వ్యవసాయ, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబులు శుక్రవారం…

కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కబ్జాలు, కక్షసాధింపులు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ఎస్‌ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్‌లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్‌ ‌కటింగ్‌ ‌చేశారు కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అం‌టే కమీషన్లు…

అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై గ్రేడింగ్

అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి అవార్డులు పోష‌కాహార తెలంగాణే ల‌క్ష్యంగా సిబ్బంది పని చేయాలి సిబ్బంది తప్పిదాలతో మాపై విమర్శలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:  అంగ‌న్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని, 313 సెంట‌ర్లు ఇంకా తెరుచుకోలేదని,  చిన్నారులు లేర‌నే…

ప్ర‌జల మేలు కోసమే సరికొత్త సంస్క‌ర‌ణ‌లు

22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌ల్లోకి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌.. మొద‌టి రోజు 626 రిజిస్ట్రేష‌న్లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ప్ర‌జ‌ల‌కు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను…

కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం

పండుగ రోజులు, సెలవు దినాల్లో చెట్ల నరికివేత జింకల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూముల నివేదిక అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించిందని, పండుగ రోజులు, సెలవు…

‘యంగ్ ఇండియా’ నా బ్రాండ్

విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యం దేశంలోనే అత్యుత్తమంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ని తీర్చిదిద్దాలి సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు ఆర్థిక సహాయం అందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…