Category ముఖ్యాంశాలు

పాలమూరు గడ్డ.. బీజేపీ అడ్డా

– మహబూబ్‌నగర్ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: బీజేపీకి పాలమూరుతో అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా. కాషాయ జెండా… పాలమూరు అండ. అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద పాలమూరులోని…

మిర్చి రైతులకు గుడ్‌ ‌న్యూస్‌

– ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన ధరలు –  క్వింటా రూ.41,200లు ప‌లికిన దేశీ మిర్చి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో మిర్చి ధరలు రైతులకు ఆశాజనకంగా మారాయి. వరంగల్‌ ‌జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ మిర్చి క్వింటా రూ.41,200, ఎల్లో మిర్చి క్వింటా రూ.44,000కు అమ్ముడయ్యింది. వండర్‌ ‌హాట్‌ ‌మిర్చి ధర…

కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు పోరాటం

– ఎన్‌ఎస్‌పీ మెయిన్, మేజర్ కాల్వలకు పూర్తిస్థాయి మరమ్మతులు – త్వరితగతిన ఎత్తిపోతల పథకాల పూర్తికి ప్రణాళికలు – కాంగ్రెస్ హయాంలో 3.17కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం – ధాన్యం కొనుగోలులో సరికొత్త రికార్డు – బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు – అన్నింటినీ తట్టుకు యోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు…

నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా??

– పింఛ‌ను అడిగితే తిడ‌తావా? – మెద‌క్ జిల్లా క‌ల నెర‌వేర్చింది కేసీఆర్‌ – 11వ తేదీలోగా రైతు బంధు ప‌డాలి – రాజీనామా చేయ‌మంటే జిరాక్స్ కాపీ పంపావు – జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ ఎస్సే – రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ మెద‌క్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4:…

ప్ర‌భుత్వ ప‌నుల‌ను చూసి కాంగ్రెస్‌నే గెలిపించండి

– సన్న బియ్యం తీసుకున్న వారంతా వోటేయాలి – మున్సిపల్‌ ఎన్నికల తరవాత రైతుభరోసా – రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం – తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌- తెలంగాణ తల్లి మన సోనియమ్మ – మిర్యాలగూడ ప్రచారంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి మిర్యాలగూడ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో జరిగిన…

కేఎల్ఎస్ఆర్ రేవంత్ బినామీ కంపెనీ

– ఈ కంపెనీకి వేల‌ కోట్లు దోచిపెడుతున్న రేవంత్‌ – కంపెనీ వ్య‌వ‌హారాల‌పై సుప్రీంకోర్టు నోటీసులు – దివాలా తీసిన కంపెనీతో వంద‌ల‌ కోట్ల లావాదేవీలేంటి? – వేల‌ కోట్ల కాంట్రాక్టులెట్లా ఇస్తారు? – కంపెనీపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4:  రేవంత్…

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌ ‌చిట్‌

-‌ పార్టీ మారిన దాఖలాలు లేవన్న స్పీకర్‌ -‌ స్పీకర్‌ ‌తీర్పును స్వాగతించిన సంజయ్‌ ‌- తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే ఉన్నాన‌ని వెల్లడి హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సంజయ్‌ ‌పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే…

రేవంత్ అమెరికా వెళ్తే శబ్ద కాలుష్యం తగ్గింది

– అక్కాచెల్లెళ్లకు కాంగ్రెస్ సర్కార్ రూ.60 వేలు బాకీ – బీజేపీకి 8మంది ఎంపీలున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా – బీఆ ర్‌ఎస్ నేత హరీష్‌రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది.. అధికారంలోకి వచ్చి 700 రోజులు…

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం

– తిరుగువారం రోజున కొనసాగిన రద్దీ మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహంతో బుధవారం కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు…