Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో హై అల‌ర్ట్‌

వరుస ఈవెంట్స్ నేప‌థ్యంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం నిఘా హెచ్చరికలతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏ‌ప్రిల్‌24: ‌కశ్మీర్‌ ‌పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిఘా  హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్‌ ‌లో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు ఉన్న తరుణంలో…

తెలంగాణ స‌త్తా ప్ర‌పంచానికి చాటేలా భార‌త్ స‌మ్మిట్‌

ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపేందుకు కృషి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, ఏప్రిల్ 24: ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా చూపడానికి భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చేపట్టిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన…

 కేసీఆర్ హయాంలో ప్ర‌తీ ప‌ల్లె ప్ర‌గ‌తి సీమ 

కాంగ్రెస్ వొచ్చాక గ‌తిత‌ప్పిన‌ గ్రామ స్వ‌రాజ్యం ఎక్స్ వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామ స్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కలల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…

ప్ర‌శాతంగా ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

78.57 శాతం పోలింగ్ ఈనెల 25న వోట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23:   హైద‌రాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జ‌రిగిన పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉద‌యం 8గంట‌ల‌ నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు…

తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా

చరిత్రలోనే పెద్ద సభ.. రజతోత్సవ సభ.. బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కతుర్తిలో రజితోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేటీఆర్ హనుమకొండ /హుజురాబాద్ / ఎల్కతుర్తి /  హుస్నాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని, ఎవరికి ఏ కష్టం వొచ్చినా…

ఉగ్రవాదులను ఊరికే వదలం

తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతాం ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 :‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర…

ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా బాధిత కుటుంబాలకు ఓదార్పు శ్రీనగర్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 23: ‌ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. పహల్గామ్‌ ‌బాధిత కుటుంబాలతో  శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి…

ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ రద్దు చేయాలి

తెలంగాణ పీపుల్స్ జేఏసీ కన్వీనర్  ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్  డిమాండ్ చేశారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఫార్మా సిటీ గ్రామాల్లో నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు పర్యటించి ఇక్కడ జరుగుతున్న…

బ్యాంకాక్ లో బందీ అయిన యువతకు విముక్తి

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి వెట్టిచాకిరీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో నలుగురికి విముక్తి త్వరలోనే మరికొందరిని రప్పిస్తామన్న బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: సైబర్ నేరగాళ్లల మాయ మాటలు నమ్మి మోసపోయి బ్యాంకాక్ లో మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి వెట్టి చాకిరీకి గురవుతున్న…