హైదరాబాద్లో హై అలర్ట్

వరుస ఈవెంట్స్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం నిఘా హెచ్చరికలతో ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్24: కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిఘా హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు ఉన్న తరుణంలో…








