Category ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రతిష్టను పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ రైజింగ్ కు ఊతం హైదరాబాద్ లో  మే 7 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు రాష్ట్ర సంస్కృతి, పర్యాటక, ఆధ్యాత్మిక టూరిజంను ప్రపంచానికి తెలియజేసేలా ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్,  ప్రజాతంత్ర, మే 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

యూఎస్‌ ‌వీసా కోసం కాన్సులేట్‌కు మాజీ సిఎం కెసిఆర్‌

Concerns about KCR's silence.. Criticism

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే2: యూఎస్ వీసా కోసం మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారని సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ ‌పాస్‌ ‌పోర్ట్ ‌కార్యాలయంలో పాస్‌పోర్ట్ ‌రెన్యువల్‌ ‌కోసం పత్రాలు సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌస్‌ ‌నుంచి నేరుగా అమెరికన్‌ ‌కాన్సులేట్‌…

ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్‌

Former ENC Hariram in ACB custody

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 2 :  ‌కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైల్లో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్నఈఎన్‌సి భూక్య హరిరామ్‌ ‌ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ…

కులగణనలో రేవంత్‌ ‌సక్సెస్‌

దీనిని జీర్ణించుకోలేకే కిషన్‌ ‌రెడ్డి విమర్శలు  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌మే2: ‌కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ ‌కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్‌ ‌రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి…

తెలంగాణలో కులగణన ఒక సామాజిక విప్లవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం న్యూదిల్లీ, మే 2 :  తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది…

రాజకీయ కక్షతోనే కాళేళ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

Kaleshwaram Project

కాళేశ్వరంపై ఆధారాలతో సహా వాస్తవాలతో శ్రీధర్ దేశ్ పాండే పుస్తకం ప్రాజెక్టుపై వక్రీకరణలు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి ‘కాళేశ్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక…

సమ్మె ఆలోచనను వీడండి

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు.. సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి…

కార్మికుల రెక్కల కష్టంతోనే జాతి సంపద

కార్మిక వర్గానికి కెటిఆర్‌ ‌మేడే శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 1: కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు…