Category ముఖ్యాంశాలు

పరిపాలన చేతగాక పోతే తప్పుకో..

రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు సీఎం మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టినట్లు ఉన్నాయి పరిపాలన చేతగాక కాడి కింద పడేశాడు అడ్డగోలు వ్యాఖ్యలు మాని సంపద పెంచే ఆలోచన చేయాలి బిఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దరాబాద్, ప్రజాతంత్ర, మే 6 :  పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ…

నగరంలో నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్‌లోని ఎన్ఎఫ్‌సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా  ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…

ఓబులాపురం మైనింగ్‌ ‌కేసులో సంచలన తీర్పు

గాలి జనార్ధన్‌ ‌రెడ్డి తదితరులకు ఏడేళ్ల  జైలు ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట హైదరాబాద్‌,‌ మే 6 (ఆర్‌ఎన్‌ఎ) : ఓబుళాపురం మైనింగ్‌ ‌కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం…

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ  మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ  సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి,  సంప్రదాయాలు ప్రతిబింబించేలా…

సరస్వతీ పుష్కరాలకు రండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు మంత్రి కొండా…

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్

ఇక్కడ పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తల బారులు రాష్ట్ర అభివృద్ధిలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:   గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్ మహా నగరం రూపాంతరం చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

ఆర్టీసీ సమ్మె వాయిదా

RTC strike

ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసి మంత్రి పొన్నంతో చర్చలు సఫలం ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణలో ఆర్టీసి సమ్మె (RTC strike ) వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

Saraswathi Pushkaralu 2025

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…