Category ముఖ్యాంశాలు

కె.వి. ర‌మ‌ణాచారి పాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శం

KV Ramana chary

– టిటిడి. ఇఒగా ఆయ‌న అనుభ‌వాల సార‌మే హ‌రే శ్రీ‌నివాస పుస్తకం – ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో హ‌రీష్‌రావు ప్ర‌శంస‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మే 23:  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణా చారి (KV Ramana chary) ప‌రిపాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శ‌మ‌ని మాజీ మంత్రి బీఆర్…

నిమ్జ్ భూనిర్వాసితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు

– ప‌స్తాపూర్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌ -రూ.497.67 కోట్లు విలువైన అభివృద్ధి ప‌నులు ప్రారంభం -త్వ‌ర‌లోనే ఇక్క‌డికి హ్యుందాయ్ కార్ల కంపెనీ – నారాయ‌ణ్‌ఖేడ్ అభివృద్ధికి నిధులిస్తాం నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్…

ఈడీ చార్జ్ షీట్‌లో పేరుతో రేవంత్‌కు టెన్ష‌న్‌

CM Revanth Reddy

– కాంగ్రెస్‌కు ఎ.టి.ఎం.గా మారిన తెలంగాణ‌ – అవినీతి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు – కె.టి.ఆర్‌. ఆరోప‌ణ‌ తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడి తన చార్జ్ షీట్ లో నమోదు చేయ‌డంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టార‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్…

రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం

Covid-19

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా (corona) మహమ్మారి మ‌ళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో Covid-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన…

ఆ లేఖ ఒక నాట‌కం!

Minister Komatireddy Venkat Reddy

లేఖ‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం మాకు లేదు ఎవ‌రు ప్లాన్ చేశారో నాకు తెలుసు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 23: ఆర్టిఫిషియల్‌ ‌లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) విమర్శించారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. లెటర్‌ ఆలోచన ఎలా వచ్చిందో,…

విద్యుత్ బ‌స్సుల కేటాయింపుపై కేంద్రానికి పొన్నం ధ‌న్య‌వాదాలు

Hyderabad Floods

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23:  ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం (PM e-drive scheme) కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి…

హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాదును ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైన వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. హెరిటేజ్ కట్టడాలను కాపాడుకుంటూ పాత నగరాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం 19,579 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాలకు మెట్రో రైల్ విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఏ…

మిస్ వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్ ఈవెంట్

తమ టాలెంట్ తో అదరగొట్టిన సుందరిమణులు కళలకు, టాలెంట్ కు ఎల్లలు లేవని నిరూపించారు మిస్ వరల్డ్ కంటెస్టంట్లు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగా ముగిసింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్ గా (పియానో) నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్),…

రైల్వేల చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం

– కేంద్ర భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, మే 22:  భారతీయ రైల్వే చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర…