Category ముఖ్యాంశాలు

రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష

–  నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే – మేమిచ్చాం, తెచ్చాం అంటున్నారు.. అది రాష్ట్ర ప్రజల సొమ్ము – కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూ.1,33,208 కోట్లు – కేంద్రం తిరిగి ఇచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశానికి అధికంగా ఆదాయం…

ఇండెంట్లు లేవు.. బోర్డు అనుమతులు లేవు

– కృష్ణా నదీ జలాలను అప్పనంగా తీసుకుపోతున్న ఏపీ – జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్న సీఎం – తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది – పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా:హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఇండ్లెంట్లు కానీ బోర్డు అనుమతులు కానీ లేకుండానే ఏపీ కృష్ణా నదీ జలాలను…

ఎవరి ధీమా వారిదే..

– హామీలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ – ఉనికి చాటేందుకు బీజేపీ యత్నం – కాంగ్రెస్-బీఆర్ఎస్ -బీజేపీల మధ్య త్రిముఖ పోటీ                                          (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక…

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోంది

– పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నాం – బాధ్యుల‌ను వ‌దిలిపెట్టం – మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు – పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం – 80 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

మహదేవప్ప మృతికి రేవంత్‌దే బాధ్యత

– ఎన్నికల సంఘం విచారణ జరపాలి – రేవంత్‌ ‌రెండేళ్లుగా ఏమీ చేయకుండా తనపై విమర్శలా? – మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్‌ ‌బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్‌ ‌బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు…

మున్సిపల్‌ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– మూడు వేల అదనపు బలగాలతో బందోబస్తు – పోలింగ్‌ ‌కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ ‌- ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌…

మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్సే కార‌ణం

– మండిపడ్డ బీజేపీ – పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్‌రెడ్డి, లక్క్ష్మణ్ – డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం, ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ భగ్గుమంది. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించింది.…

మహదేవప్ప ఆత్మహత్య అత్యంత బాధాకరం

– కాంగ్రెస్‌వి అహంకార రాజకీయాలకు బల‌య్యాడు – ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని బర్తరఫ్ చేయాలి – పోలీసులు ఎఫ్‌ఐఆర్ మార్చేశారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మక్తల్‌లో తమ పార్టీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పందించారు. మక్తల్ మున్సిపాలిటీలో పార్టీ…

మక్తల్‌లో బీజేపీ వార్డు సభ్యుడి ఆత్మహత్య

– ఆ వార్డులో ఎన్నిక వాయిదా మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (43) మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే…