Category ముఖ్యాంశాలు

‘జనం సాక్షి’ ఎడిటర్ రెహమాన్ పై అక్రమ కేసు

– ఖండించిన జర్నలిస్టు సంఘాలు జనం సాక్షి పత్రికా ఎడిటర్ రహమాన్ పై గద్వాల జిల్లా, రాజోలు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంఘం తీవ్రంగా ఖండించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రజాస్వామిక…

కేంద్రం చేప‌ట్ట‌బోయేది కుల‌గ‌ణ‌న మాత్ర‌మే

-రిజ‌ర్వ్, నాన్ రిజ‌ర్వ్ కేట‌గిరీల న‌మోదు వుండ‌దు న్యూ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌5:  కేంద్ర ప్ర‌భుత్వం 2027 లో జ‌న‌గ‌ణ‌న‌తో పాటు చేప‌ట్టే కుల‌గ‌ణ‌న‌లో, కీల‌కాంశ‌మేమంటే, కేవ‌లం వ్య‌క్తుల కులం గురించి మాత్ర‌మే తెలుసుకొని న‌మోదు చేస్తారు త‌ప్ప‌, వారి సామాజిక వ‌ర్గం అంటే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివ‌రాలు న‌మోదు చేయ‌బోర‌ని…

జీవవైవిధ్య క్షీణత అత్యంత ప్రమాదకరం

అటవీ నిర్మూలన కార్యకలాపాలను ఆపాలి  సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 :  ప్రపంచ వ్యాప్తంగా అటవీ, జీవవైవిధ్య, విస్తృత పర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరమ‌ని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌ లో ప్రపంచంలోనే భారతదేశం…

ఉద్యోగులు, మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్

ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం పెండింగ్ బిల్లులు చెల్లింపు ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంపు రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. భేటీలో మంత్రులు పొంగులేటి, పొన్నం, వివ‌రాలు వెల్ల‌డించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

 మ‌రో అగ్ర‌నేత‌ను కోల్పోయిన మావోయిస్టులు

– ఎన్‌కౌంటర్‌లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు  సింహాచలం మృతి – నంబాల త‌ర్వాత నెల‌లోపే మ‌రో కీల‌క నేత‌ హ‌తం – మ‌రికొంద‌రు మావోయిస్టులు మృతి? – వ‌రుస దెబ్బ‌ల‌తో ప‌త‌న ప‌థంలో మావోయిస్టులు – సింహాచ‌లంపై రూ.కోటి రివార్డు:  పోలీసులు రాయ్‌పూర్‌,‌జూన్‌5: ‌మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం బీజాపూర్‌ ‌జిల్లాలో…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో పెను విషాదం

RCB

 ఏడుగురు దుర్మ‌ర‌ణం.. ప‌లువురికి గాయాలు   పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగ‌ళూరు, ప్ర‌జాతంత్ర‌, జూన్‌4: బెంగ‌ళూరు ఆర్సీబీ (RCB) విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేప‌థ్యంలో చిన్న‌స్వామి స్టేడియంలో ఈ సంబ‌రాల‌ను ఏర్పాటు చేయ‌గా పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వ‌డంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట…

నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

Ponguleti Srinivasa Reddy

మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం  లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 4: ఇం‌దిరమ్మ ఇళ్లలో అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)  హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో…