Category ముఖ్యాంశాలు

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక‌

AICC

పార్టీ ప‌ట్ల‌ విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం  27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైద‌రాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర‌ కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…

పోలీస్ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు 

ఒక ఏఎస్పి మృతి. ఒక ఎస్సై సీఐ కి తీవ్ర గాయాలు .. భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 09 : ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఏ ఎస్ పి ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలు ఏ ఎస్ పి ఆకాశ్ రావు మృతి చెందారు. ఈయనతోపాటు ఒక…

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

కేబినేట్‌ ‌విస్తరణకు హైక‌మాండ్ ఓకే!

‌- నేడు  ప్రమాణస్వీకారం – రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు – ముగ్గురు లేదా నలుగురికి అవ‌కాశం – ఎవ‌రిక‌నేదానిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ‌తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై  కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ ‌విస్తరణ జరుగనుందని సమాచారం.  మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు-…

 కాళేశ్వ‌రంపై ఈటల అబ‌ద్ధాలు

– కాళేశ్వ‌రం  వివాదంలోకి న‌న్ను లాగే య‌త్నం -సుమోటాగా క‌మిష‌న్ ముందు హాజ‌ర‌వుతా -మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  ‌కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి ఈటల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్‌ ‌కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు…

హ‌రిత ఇంధ‌నానిదే భ‌విష్య‌త్తు

– గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడి కి ఎంఓయూ లు – 2030 నాటికి 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం -డిమాండ్ మేర‌కు విద్యుత్ ఉత్ప‌త్తి పెంచాలి – డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క  భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దే, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం…

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

ktr cretistise on ts govt

-అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్త‌రు? – రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే…

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…