Category ముఖ్యాంశాలు

క‌ల‌చివేసిన సంఘ‌ట‌న‌: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

విమాన ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రైప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. బాధితుల‌కు దేశం అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు…

మోదీ దిగ్భ్రాంతి

‌విమాన ప్ర‌మాద  ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ ‌చేయాలని కేంద్రమంత్రిని…

మృత్యు విహంగం..!

-అహ్మ‌దాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా  విమానం – 242 మంది మృతి – టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే ప్రమాదం -జ‌నావాసాల‌పై ప‌డిన విమానం – మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్ర‌మాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ర‌న్‌వే23 నుంచి స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.39…

ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయ‌న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…

చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర…

రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

farmers

 ఏరువాక పౌర్ణమి సందర్భంగా  పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి  హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగ‌లి ప‌ట్టి పొలం దుక్కి దున్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల‌ గ్రామంలో ఏరువాక…

దేశంలో 7వేలు దాటిన కోవిడ్‌ ‌కేసులు

-ప్రధానిని కలవాలంటే కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి -అన్ని రాష్ట్రాల్లో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా -ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వుండాలి: ఆరోగ్య‌శాఖ‌ దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ‌కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి.…

కాళేశ్వ‌రంతో క‌రువును త‌రిమిన నేత‌

– నీటిపారుద‌ల‌పై కె.సి.ఆర్‌.కున్న అవ‌గాహ‌న మ‌రెవ‌రికీ లేదు – తెలంగాణ సాధించిన నేత‌ – రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం  చేసిన నాయ‌కుడు – చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా కె.సి.ఆర్‌. పేరు – విచార‌ణ‌లు  ఆయ‌న్ను ఏమీ చేయ‌లేవు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ‌కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని…