Category ముఖ్యాంశాలు

మా పురోగతిలో భాగస్వాములుకండి

తెలంగాణ అన్‌ స్టాపబుల్‌.. ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత, జూన్‌ 14: సంక్షేమం, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను…

ఇరాన్‌పై ఇజాయ్రెల్‌ భీకర దాడులు

ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతి న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలే లక్ష్యం ఇజ్రాయెల్‌ శుక్రవారం ఉదయం ఇరాన్‌పై తీవ్రమైన దాడుల శ్రేణిని ప్రారంభించింది, ఇందులో న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దేశంలోని ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతిచెందారు. భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఈ రెండు ప్రత్యర్థి దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ప్రాంతీయ…

మీ నిజాయితీయే.. మీ విలువైన ఆస్తి

ఆర్థిక ఆరోగ్య భద్రత సీఏల చేతుల్లోనే ఉంది చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి…

విమాన ప్రమాదం పై కేసీఆర్  దిగ్భ్రాంతి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడం తో జరిగిన ఘోర ప్రమాదం లో ప్రయాణికులు, సామాన్యులు, సహా ,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలను న‌ష్ట‌ప‌రిహారం…

ఇక్క‌త్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు

పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన‌ చేనేత కార్మికులు నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యల‌ను ప‌రిష్క‌రించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.  గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత…

కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి…: విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

Vijay Rupani's tragic death

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ ‌పౌరులు, 7 పోర్చుగిస్‌, ఒకరు కెనడియన్‌, 12 ‌మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం…

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

In-charge Ministers

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌  రంగారెడ్డి –…

సిఎం రేవంత్‌ ‌రెడ్డి విచారం

అహ్మదాబాద్‌ ‌లో జరిగిన ఎయిర్‌ ఇం‌డియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు,  సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక…