Category ముఖ్యాంశాలు

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం – జీహెచ్ఎంసీ విభ‌జ‌న అశాస్త్రీయం – ఎన్నిక‌ల వేళ అధికారుల‌ బ‌దిలీలు క‌రెక్టు కాదు – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ…

మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు – డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి…

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అరాచ‌కాలు

– ఓట‌మి భ‌యంతోనే దాడులు – అడుగ‌డుగునా అధికార దుర్వినియోగం -వేధింపుల‌కు, దాడుల‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – హామీల‌ను గాలికొదిలేసారు – రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే – పోలింగ్ అనంత‌రం మీడియాతో కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11:  మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై…

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

– పలుచోట్ల పరస్పర ఘర్షణలు – దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం – సాయంత్రం 5 గంటల సమయానికి 70 శాతం పోలింగ్ – ఓటు వేసిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల 2,569 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్

– జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు – మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామ‌కం – 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ విభజన హైదరాబాద్, ఫిబ్రవరి 11: జలమండలి పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.…

మూసీ ప్రాజెక్టులో కీలక అడుగు

– భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ పక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈమేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్…

కాంగ్రెస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోంది

– అందుకే మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు – భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది – మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని…

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ప్రపంచ నగరాలతో రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు – 2047కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యం – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం…

ఇది చరిత్రాత్మక బడ్జెట్

– పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత – మోదీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు – కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చరిత్రాత్మక బడ్జెట్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర బడ్జెట్‌ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి…