Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంతో న‌ష్ట‌మే ఎక్కువ‌

-ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ ‌కాదు – గతంలోనే దీనిపై బిజెపి స్పష్టత ఇచ్చింది – నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది – కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు  ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర…

తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాను

-త‌ల‌దించుకునే ప‌నేం చేయ‌లేదు -అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని రంగంలోకి దించ‌డ‌మేంటి? -అరెస్ట్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు -కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని రాష్ట్రమంత‌టా చాటాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేద‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు…

’డబుల్‌‘ ఇండ్లు లబ్దిదారులే పూర్తిచేసుకోవచ్చు

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం 2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5…

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

నలుగురు మహిళల మృతి ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌పద్రేశ్‌లోని అమ్రోహా జిల్లా రాజబ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్రాసి గ్రామంలో లైసెన్స్‌ పొందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తయారీ కేందర్ర భవనం కూలిపోయింది. నలుగురు మహిళలు మృతిచెందారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు అందరూ స్థానికులే. స్థానిక పోలీసులు…

మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం   నికోసియా: సైప్రస్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3ను ప్రదానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు…

ఇరాన్‌ కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి చేశాం

ఇజ్రాయెల్‌ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లోని కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి నిర్వహించినట్లు ఇజాయ్రెల్‌ తెలిపింది. ఈ కుద్స్‌ ఫోర్స్‌ అనేది ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న మధ్యప్రాచ్య సంస్థలకు మద్దతు అందించే ప్రత్యేక సైనిక విభాగం. ఇది నేరుగా దేశ అత్యున్నత నేత అయిన ఆయతొల్లా అలీ ఖామెనైకి…

రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకైనా వెళ్తా

‘ఫార్ములా’ కేసులో వందసార్లయినా నిజమే చెబుతా బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్న రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: ఫార్ములా ఈ రేస్‌ కేసులో తనను అరెస్టు చేయించే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు(కేటీఆర్‌) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు…

సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్‌ హరీష్‌కు ఘన వీడ్కోలు   హైదరాబాద్‌, జూన్‌ 16 :: సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా సిహెచ్‌. ప్రియాంక సోమవారం బాధ్యతలు  స్వీకరించారు. ఇప్పటివరకు ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ హరీష్‌ను తెలంగాణ జెన్కో ఎం.డిగా బదిలీ చేసి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న…

ఘనంగా ఉప ముఖ్య‌మంత్రి జ‌న్మదిన వేడుక‌లు

birthday celebrations

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌లువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ ఛైర్మ‌న్లు జ‌న సందోహ‌మైన ప్ర‌జాభ‌వ‌న్‌ భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఉస్మానియా విద్యార్థుల ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌టింగ్   హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క జ‌న్మ‌దినం (birthday celebrations )…